Home / SLIDER (page 1535)

SLIDER

ప్రత్యేకహోదాపై జగన్ వేస్తున్న అడుగులకు మేధావులు, విద్యావంతులు ఏమంటున్నారు.?

నీతిఆయోగ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకహోదాకోసం పోరాటం చేయలేదని దుష్ప్రచారం చేయడం సరికొద్ద దుమారానికి తెరలేపింది. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం స్ట్రక్చరల్ గా ముందుకెళ్తున్నారు. గత 5ఏళ్ల టీడీపీ అవినీతి, చిత్తశుద్ధిలేని పాలనతో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని స్పష్టంగా నీతి ఆయోగ్ లో మాట్లాడారు. మౌలిక రంగాల్లో పెట్టుబడుల లేమి, విద్యా, వైద్య రంగాల పతనావస్థ పెరిగిపోయిందన్నారు. ప్రత్యేకహోదా మాత్రమే జీవధారగా మిగిలిందని చెప్పారు. హోదాపై …

Read More »

నూతన ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభం..

తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ, శాసనమండలి సభ్యుల కోసం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని హైదర్‌గూడలో నిర్మించిన నివాస సముదాయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో స్పీకర్, మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ క్వార్టర్స్ ను సీఎం కేసీఆర్ పరిశీలించారు.నియమిత ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 120 మంది చట్టసభల ప్రజాప్రతినిధులు నివాసం ఉండేలా 4.26 ఎకరాల స్థలంలో రూ.166 కోట్లతో …

Read More »

గురుకులాలతో కేజీ టు పీజీ విద్యకు బలమైన పునాదులు.

తెలంగాణ ప్రభుత్వం కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా ప్రవేశపెట్టిన మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ జిల్లాలో కొత్తగా 15 గురుకులాలు సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌యాదవ్, వి. శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, టి. రాజాసింగ్, మాగంటి గోపీనాథ్ ,ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి మన్సూరాబాద్‌లోని కామినేని దవాఖాన …

Read More »

అచ్చెన్నాయుడే చంద్రబాబుని పోలిసులకు పట్టించనున్నాడా.? చంద్రబాబు అచ్చెన్నాయుడి వల్లే జైలుకు వెళ్లనున్నాడా.?

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కేవలం 23మంది ఎమ్మెల్యేలే గెలవడంతో మిగిలినవారు అసెంబ్లీలో మాట్లాడేందుకు మొగ్గు చూపడంలేదు.. దీంతో ప్రతీ విషయానికీ అచ్చెన్నాయుడే మాట్లాడుతున్నారు. అలాగే ప్రభుత్వంలోని సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడుతున్నా అచ్చెన్నాయుడు సమాధానం ఇస్తున్నాడు.. ఇప్పటివరకూ బాగానే ఉన్నా అచ్చెన్నాయుడు మాత్రం ప్రభుత్వంలోని సభ్యులు లేవనెత్తిన ప్రతీ అంశానికీ కమిటీ వేయండి.. విచారణ చేయండి.. అని …

Read More »

బాబు అండ్ బ్యాచ్ కు మంత్రి అనిల్ కుమార్ దిమ్మతిరిగే పంచ్..!

నవ్యాంధ్ర రాష్ట్ర అసెంబ్లీ తొలి సమావేశం చాలా రసవత్తంగా జరుగుతున్నాయి. ఒక పక్క ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ గత ఐదేండ్లలో అప్పటి టీడీపీ ప్రభుత్వం చేసిన పలు అవినీతి అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడుతూ దుమ్ముదులుపుతుంది.ఈ క్రమంలో టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేలు,మంత్రులపై ఎదురుదాడులకు దిగుతోంది.అయితే టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తోన్న దాడిని తిప్పికొడుతూ మరో ప్రక్క తాము ఏమి చేస్తామో పరోక్షంగా అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు వివరిస్తుంది వైసీపీ ప్రభుత్వం. …

Read More »

ఫాదర్స్ డే రోజున చంద్రబాబుకు చేదు అనుభవం..?

ఫాదర్స్ డే ప్రతి సంవత్సరం జూన్ నెలలోని మూడవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తారన్న విషయం అందరికి తెలిసిందే.నిన్న ఫాదర్స్ డే సందర్భంగా వాళ్ళ వాళ్ళ తండ్రులకు ప్రతీఒక్కరు తమ అనుభందాన్ని చాటుకుంటూ విషెస్ తెలిపారు.అయితే ఈమేరకు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారా లోకేష్ కూడా తన తండ్రి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తన ట్విట్టర్ …

Read More »

దావూద్ గ్యాంగ్ కన్నా కోడెల కుటుంభం డేంజర్..విజయసాయి రెడ్డి

టీడీపీ సీనియర్‌ నేత, మాజీస్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబ దౌర్జన్యాలు బయటపడ్డాయి. అధికారాన్ని అడ్డంపెట్టుకొని కే ట్యాక్స్‌ పేరుతో కోడెల కుటుంబం విచ్చలవిడిగా సాగించిన అవినీతి, అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కోడెల కుమారుడు కోడెల శివరాం, కుమార్తె విజయలక్ష్మి చేసిన దారుణమైన దందాలు, వసూళ్లతో ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయి.దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పోస్ట్ చేసారు. …

Read More »

రేపు ఏపీ సీఎం జగన్ తో భేటీ కానున్న సీఎం న్ కేసీఆర్

సోమవారం వరుస కార్యక్రమాలతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ బిబిబిజీ కానున్నారు. మొదట తెలంగాణలోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను అన్ని హంగులతో సిద్ధం చేశారు. హైదరగూడలో 4.5 ఎకరాల విస్తీర్ణంలో.. 166 కోట్ల రూపాయల వ్యయంతో క్వార్టర్స్‌ నిర్మించారు. క్వార్టర్స్‌ ప్రారంభోత్సవం తరువాత అటు నుంచి కేసీఆర్‌ విజయవాడ వెళ్లనున్నారు.. See Also : దాయాదులను మట్టికరిపించిన భారత్..పాక్ ‘ఏడు’ పే కృష్ణానదీ తీరంలో స్వరూపానందేంద్ర …

Read More »

స‌చివాల‌యంలో జ‌గ‌న్ కొత్త రూల్‌…టీడీపీ నేత‌ల మైండ్ బ్లాంక్‌

విలువ‌ల‌తో కూడిన రాజకీయం చేయాలంటే…ద‌మ్ముండాలి. మాట త‌ప్ప‌ని…మ‌డ‌మ తిప్ప‌ని వ్య‌క్తిత్వం ఉండాలి. అలాంటి వ్య‌క్తిత్వం కార‌ణంగానే…విలువల‌తో కూడిన రాజ‌కీయం వ‌ల్లే…ఇటు ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌….అటు న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లో మ‌రే పార్టీకి రాని రికార్డు స్థాయి మెజార్టీని, మ‌రే నాయ‌కుడు సాధించ‌ని విజ‌యాన్ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సొంతం చేసుకున్నారు. ఆంధ్రుల మ‌ద్ద‌తుతో సీఎం పీఠం అధిరోహించారు. See Also : టీడీపీ షాకింగ్ న్యూస్.. జగన్ సీఎం కావాలని జూ.ఎన్టీఆర్ కోరుకున్నారా..? …

Read More »

టీడీపీ మాజీ ఎమ్మెల్యే అక్రమాలు..!

ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ముఖ్యంగా పెనుకొండ ప్రాంతంలో అప్పటి ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారధి కుటుంబ పాలన ముసుగులో ప్రకృతి సంపదను అడ్డంగా దోచేశారు. ప్రజలకు చేసింది శూన్యం కాగా.. అల్లుడు, కూతురు, బంధువుల పేరిట సాగించిన అడ్డగోలు వ్యవహారాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రోడ్డు మెటల్‌ క్వారీల లీజు పేరుతో చేసిన దందా చూస్తే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat