Home / SLIDER (page 1566)

SLIDER

బాలీవుడ్ లో జగన్ బయోపిక్..ఎంతో ఆశతో డైరెక్టర్!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ తిరుగులేను మెజారిటీ సాధించి రికార్డు సృష్టించింది.కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది.అంతేకాకుండా 22ఎంపీ సీట్లు కూడా గెలుచుకున్నారు.మన రాష్ట్రానికి మంచి జరగాలంటే జగన్ రావాలని నమ్మిన ప్రజలు ఆయనకే పట్టం కట్టారు.అయితే ఏపీలో ఇంత భారీ మెజారిటీ సాధించిన జగన్మోహన్ రెడ్డి బయోపిక్ తియ్యాలని అనుకుంటున్నారట.ఈ బయోపిక్ బాలీవుడ్ లో తీయడానికి ప్రయత్నిస్తున్నారు దర్శకుడు అనురాగ్ కశ్యప్.జగన్ ఘనవిజయం సాధించిన …

Read More »

ప్రపంచవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ విజయోత్సవ సంబరాలు..!

ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ రికార్డు సృష్టించింది.అధికార టీడీపీ పార్టీని మట్టికరిపించింది.టీడీపీ అధ్యక్షుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందని చెప్పాలి.ఎందుకంటే మరెక్కడా లేని విధంగా రికార్డు స్థాయిలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో ఏకంగా 151సీట్లలో ఘనవిజయం సాధించింది.అంతేకాకుండా కాకుండా 22 ఎంపీ సీట్లు గెలుచుకుంది,దీంతో ఇండియాలోనే వైసీపీ విన్నింగ్ మెజారిటీలో మూడో స్థానంలో ఉంది.ఇక వైసీపీ అభిమానులకు అవధులు లేకుండా పోయాయి.ఎక్కడ చూసిన ఆ …

Read More »

ఎంపీ క‌విత విలేక‌రుల స‌మావేశం..స‌ర్వ‌త్రా ఆస‌క్తి

తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమ‌వారం మ‌ధ్యాహ్నా విలేక‌రుల స‌మావేశం నిర్వహించనున్నారు.  మధ్యాహ్నం 12 గంటలకు నిజామాబాద్ లోని తన ఆఫీస్ లో కవిత మాట్లాడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. జిల్లాకు చెందిన మంత్రి ప్రశాంత్ రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడనున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన కవిత … …

Read More »

క‌మ్మ రాజ్యం క‌డ‌ప రెడ్లు..విజ‌య‌వాడ‌లో వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వర్మ మ‌రోమారు సంచ‌ల‌న సృష్టించారు. విజయవాడలో ఆదివారం ఆయ‌న మీడియా సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సినిమా, రాజ‌కీయ అంశాల గురించి స్పందించారు. “సైకిల్ చక్రం తిరిగి తిరిగి ఇప్పుడు పంచర్ అయ్యింది. ఎన్టీఆర్‌ జీవితం చివరి రోజుల్లో జరిగిన ఘటనల ఆధారంగా లక్ష్మిస్ ఎన్టీఆర్‌ సినిమా తీశాను. ఎన్నికల కోడ్ తెలంగాణ లో ఉన్నా రిలీజ్ చేశాం, ఏపీలో అడ్డుకున్నారు. విజయవాడలో నా ప్రెస్ …

Read More »

గెలుపు వార్త వినగానే జగన్ కు లండన్ నుండి కూతురు ఫోన్ చేసి ఏం చెప్పిందో తెలుసా..!

ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ రికార్డు సృష్టించింది.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు మూగాబోయారు.లగడపాటి సర్వే తో ధైర్యంగా ఉన్న టీడీపీ..ఫలితాలు వచ్చినాక కంగుతిన్నారు.వైసీపీ 151 సీట్లు సాధించడంతో టీడీపీకి దిమ్మతిరిగిపోయింది. అంతేకాదు వైసీపీ దెబ్బకు టీడీపీ మంత్రులు సైతం వెనకపడ్డారు. వైసీపీ ఏకంగా 22 ఏంపీ సీట్లు గెలవడంతో తెలుగు తమ్ముళ్లకు ఇప్పటికి ప్రశాంతంగా నిద్రపోవడం లేదంట. ఒక రకంగా చెప్పాలంటే ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ …

Read More »

నెల్లూరుకు మనం చేసిన అన్యాయం ఏమిటి..చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ దారుణంగా ఓడిపోవడంతో ఉండవల్లిలో తన నివాసంలోనే ఉంటున్నారట.టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యేలు,ఎంపీలు చంద్రబాబు ఇంటికి వెళ్తున్నారు.పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు తదితర విషయాలు కొరకు చర్చిస్తున్నారట.ఈరోజు ఆదివారం మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ చంద్రబాబును కలిసారు.అనంతరం నెల్లూరు జిల్లాలో టీడీపీ ఒక్క సీటు కూడా గెలవకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసారు.మనం నెల్లూరుకు చాలా …

Read More »

సీఎం కేసీఆర్‌, జగన్‌ భేటీపై కేటీఆర్ ఆస‌క్తిక‌ర ట్వీట్‌

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి, వైసీపీ ఎల్పీ నేతగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీసమేతంగా శనివారం సాయంత్రం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకుల మధ్య కొద్ది సేపు చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మంచి సంబంధాలు నెలకొల్పుతామని సీఎం కేసీఆర్ స్నేహహస్తం అందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ల మధ్య …

Read More »

నేడు తిరుమ‌ల‌కు సీఎం కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మ‌రోమారు ఏపీలో అడుగుపెట్ట‌నున్నారు. ఆదివారం సీఎం కేసీఆర్‌ తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. క‌లియుగ దైవం శ్రీ‌వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకోనున్నారు. ఆదివారం సీఎం కేసీఆర్‌ తిరుపతికి వెళ్లనున్నట్టు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా వేంకటేశ్వరస్వామికి కేసీఆర్ మొక్కు చెల్లించేందుకు తిరుమల వెళ్లారు. ఆయన స్వామివారిని దర్శించుకుని బంగారు ఆభరణాలను సమర్పించారు. తాజాగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ …

Read More »

నష్టాల్లో కూరుకుపోయిన రైతులు ధైర్యంగా ఉండాలి..జగన్ ప్రభుత్వం వచ్చింది

మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఐదేళ్ళు పాలనలో ఏమీ చేసింది లేదని ప్రజలే నిరూపించారు.బాబు పాలనలో ప్రజలు అందరు కూడా నష్టాల్లో కూరుకుపోయారు తప్ప ఎన్నడు లాబాలు అయితే చూడలేదు.ఒక్క రైతులే కాదు అన్ని శాఖలు సంబంధిన వారు ఆకరికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇబ్బంది పడ్డారు.దీనికి ప్రతిఫలమే ఇప్పుడు చంద్రబాబు ఓటమని చెప్పాలి.మరీ ఇంత దారుణంగా ఓడిపోయాడంటే అర్ధంచేసుకోండి చంద్రబాబు ని ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నారో.దీనిపై …

Read More »

బాబు చిత్తుచిత్తుగా ఓడిపొవడానికి “అతనోక “కారణం

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అధికార టీడీపీ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెల్సిందే. ఒకానోక సమయంలో ఎంపీ అభ్యర్థులుగా పోటి చేయడానికి సిట్టింగ్ ఎంపీలు సైతం భయపడి పోటీలోకి దిగలేదు. అంతకుముందు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున నూట డెబ్బై ఐదు మంది బరిలోకి దిగితే కేవలం ఇరవై మూడు మంది మాత్రమే గెలుపోందారు. మిగిలినవారిలో చాలా మంది మంత్రులు,హేమాహేమీలు సైతం ఓడిపోయారు. ఈ క్రమంలో టీడీపీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat