Home / SLIDER (page 318)

SLIDER

తెలంగాణలో రాహుల్ జోడో యాత్ర.. రూట్‌ మ్యాప్‌ ఇదే!

ఈ నెల 23న కాంగ్రెస్ భారత్‌ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించనుంది. మొత్తం 375కి.మీ సాగనుంది. మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ఆరాంఘర్, బహదూర్‌పుర, చార్మినార్, అఫ్జల్ గంజ్, మొజంజాహి మార్కెట్, గాంధీ భవన్, నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం, బోయిన్‌పల్లి, బాలానగర్, మూసాపేట్, కూకట్‌పల్లి, మియాపూర్, BHEL, పటాన్ చెరువు, ఔటర్‌ రింగ్ రోడ్ ముత్తంగి, సంగారెడ్డి క్రాస్ రోడ్, సంగారెడ్డి …

Read More »

నాగచైతన్య మూవీలో ప్రియమణి

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. యువసామ్రాట్ అక్కినేని నాగార్జున  నటవారసుడు యువహీరో నాగచైతన్య ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ బిజీగా గడుపుతున్నాడు.ఇటీవల విడుదలైన ‘ల‌వ్‌స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి వ‌రుస బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరు మీదున్న నాగ‌చైత‌న్య స్పీడుకు ‘థాంక్యూ’ చిత్రం బ్రేకులు వేసింది. విక్రమ్ కుమార్ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ చిత్రం జూలై 22న విడుద‌లై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. నాగ‌చైత‌న్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ …

Read More »

ఘోరం.. ఉప్పల్‌లో తండ్రీకొడుకుల దారుణ హత్య!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం  హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఈరోజు (శుక్రవారం) ఉదయం 5 గంటల సమయంలో తండ్రీకొడుకులు దారుణహత్యకు గురయ్యారు. ఉప్పల్‌లోని గాంధీబొమ్మ బ్యాక్‌సైడ్ హనుమసాయి కాలనీలో ఈ జంట హత్యలు జరిగాయి. హనుమసాయి కాలనీలో నివాసం ఉంటున్న తండ్రి నరసింహమూర్తి (78), కొడుకు శ్రీనివాస్ (35)లను దుండగులు గొడ్దలితో అత్యంత పాశవికంగా చంపేశారు. ముందుగా తండ్రి మీద దాడి చేసిన దుండగులు అడ్డు వచ్చిన కొడుకుని …

Read More »

అభిమాని కారు నెంబర్ ప్లేట్‌ చూసి అవాక్కైన కేటీఆర్!

సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీరి అభిమానులు ఏదో ఒక విధంగా వీరిపై ఉన్న ప్రేమను చూపిస్తూనే ఉంటారు. తాజాగా ఓ అభిమాని చేసిన పనిని కేటీఆర్ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇంతకీ ఆ అభిమాని ఏం చేశాడంటే.. రమేశ్ సిరిమల్ల అనే ఓ వ్యక్తి కొత్త కారు కొన్నాడు. ప్రస్తుతం అందరి దృష్టి ఆ కారు నెంబరు బోర్డు మీదే పడింది. …

Read More »

ఆ ఆలయాలకు ముకేశ్ అంబానీ రూ.5 కోట్ల విరాళం

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీల అధినేత ముఖేశ్ అంబానీ గురువారం ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌ను సందర్శించారు. ఆయన తన ప్రత్యేక హెలీకాప్టర్‌లో దేవాలయం వద్దకు చేరుకున్నారు. ముకేశ్‌ అంబానీని స్వాగతం పలికిన పురోహితులు.. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ముఖేశ్ అంబానీ బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల అభివృద్ధి కోసం రూ.5 కోట్ల భారీ విరాళం ప్రకటించారు.

Read More »

ఘోరం: నడిరోడ్డుపై కాలిబూడిదైన బస్సు.. 21 మంది సజీవదహనం!

పాకిస్థాన్‌లోని కరాచీకి సమీపంలోని ఎం-9 మోటార్ వే వద్ద బుధవారం రాత్రి ఘోర బస్సు ప్రమాదం జరిగింది. నడిరోడ్డుపై బస్సులో తీవ్రంగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోవడంతో 21 మంది సజీవదహనమయ్యారు. మరో 10 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. బస్సులో ప్రయాణికులంతా ఇటీవల పాకిస్థాన్‌లో ముంచెత్తిన వరదల్లో చిక్కుకున్న బాధితులు. పాకిస్థాన్‌లో ఇటీవల వరదలు ముంచెత్తడంతో విపత్తు సమయంలో ఆ వరద బాధితులను మోటార్ వే సమీపంలో ఆశ్రయం …

Read More »

ప్రపంచాన్ని కలవరపెడుతున్న మంకీ పాక్స్

ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నట్లు వార్తలను మనం చూస్తూనే ఉన్నాము. ఈక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు మంకీ పాక్స్ కేసులు డెబ్బై వేల మార్కును దాటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ   తెలిపింది. అయితే ఈ మహమ్మారి వల్ల  రాబోయే రోజుల్లో  మొత్తం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. కేసులు కాస్త తగ్గినట్లు అనిపించినా.. జాగ్రత్తలు తీసుకోవడం ఆపొద్దని సూచించింది. గతవారం మంకీపాక్స్‌ కేసులు పెరిగిన దేశాల్లో.. అమెరికా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat