Home / SPORTS (page 11)

SPORTS

నరాలు తెగే ఉత్కంఠ.. పాక్‌పై భారత్‌ ఘన విజయం

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై టీమ్‌ ఇండియా అదరగొట్టింది. టీ20 వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లో దాయాది జట్టును ఓడించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌.. క్రికెట్‌ ప్రేమికులకు అసలు సిసలు మజాను అందించింది. ఓ దశలో వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించిన టీమ్‌ ఇండియాను విరాట్‌ కోహ్లీ (82 నాటౌట్‌) విజయతీరాలకు చేర్చాడు. చివరి బంతికి ఒక్క పరుగు చేయాల్సి ఉండగా అశ్విన్‌ దాన్ని పూర్తిచేయడంతో …

Read More »

ధోనీ నిర్మాతగా మహేష్ బాబు సినిమా

టీమిండియా మాజీ కెప్టెన్  మహేంద్ర సింగ్‌ ధోనీ నిర్మాతగా అవతారమెత్తిన సంగతి విదితమే. మహీ  నిర్మాతగా   ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ఇప్పటికే ‘రోర్‌ ఆఫ్‌ లయన్‌’, ‘బ్లేజ్‌ టు గ్లోరీ’, ‘ద హిడెన్‌ హిందూ’ అనే మూడు లఘు చిత్రాలను రూపొందించారు. అయితే తాజాగా దక్షిణాది తారలతో సినిమాలు నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇకపై భారీ స్థాయిలో సౌత్‌ స్టార్స్‌తో సినిమాలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు ధోనీ. ఇందులో భాగంగా …

Read More »

బీసీసీఐ అధ్య‌క్ష ఎన్నిక‌కు రోజ‌ర్ బిన్నీ  నామినేషన్

బీసీసీఐ అధ్య‌క్ష ఎన్నిక‌కు  మాజీ ఆల్‌రౌండ‌ర్ రోజ‌ర్ బిన్నీ  పోటీప‌డుతున్నారు. బీసీసీఐ అధ్య‌క్ష పోస్టు కోసం ఈ రోజు మంగళవారం ఆయ‌న నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. ప్ర‌స్థుత అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ స్థానాన్ని రోజ‌ర్ బిన్నీ సొంతం చేసుకునే అవ‌కాశాలు ఉన్నాయి. ఇక బీసీసీఐ కార్య‌ద‌ర్శిగా జే షా కొన‌సాగ‌నున్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోమ‌వారం ముంబైలో జ‌రిగిన బీసీసీఐ అంత‌ర్గ‌త స‌మావేశాల్లో ఈ విష‌యాలు స్ప‌ష్ట‌మైన‌ట్లు తెలుస్తోంది. బీసీసీఐ అధ్య‌క్ష …

Read More »

బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ.. మరి గంగూలీ…?

ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న బెంగాల్ టైగర్.. దాదా అని ముద్దుగా పిలుచుకుని టీమిండియా లెజండ్రీ మాజీ కెప్టెన్.. ఆటగాడు సౌరవ్ గంగూలీ కేవలం మరికొన్ని రోజులు మాత్రమే ఆ పదవిలో ఉండబోతున్నాడని క్రికెట్ అభిమానులకు తెల్సిన విషయం. ఆ తర్వాత తిరిగి ఈ పదవికి మళ్లీ దాదా పోటి చేసే అవకాశాలు చాలా తక్కువ అని క్రికెట్ క్రిటిక్స్ చెబుతున్నారు. దీంతో దాదా స్థానంలో మరోకర్ని నియమించడం ఖాయమన్పిస్తుంది.1983 …

Read More »

దినేశ్ కార్తీక్ పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు

 బెస్ట్ ఫినిష‌ర్‌గా పేరు తెచ్చుకున్న ఇండియ‌న్ బ్యాట‌ర్ దినేశ్ కార్తీక్‌పై ఈ ఏడాది టీ20ల్లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్న సూర్య‌కుమార్ యాద‌వ్ ఫ‌న్నీ కామెంట్స్ చేశాడు. ద‌క్షిణాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్‌లో దినేశ్ బ్యాటింగ్ తీరు చూస్తే నా నాలుగో స్థానానికి ఎస‌రు పెట్టేలా ఉన్న‌ద‌ని వ్యాఖ్యానించాడు. ఆ వెంట‌నే.. తాను ఇలాంటివేవీ ప‌ట్టించుకోన‌ని, ఏదో స‌ర‌దాగా అలా అన్నాన‌ని చెప్పాడు. స్థానం ఏదైనా ఆడినంత సేపు ఆట‌ను ఎంజాయ్ …

Read More »

ఇంగ్లండ్‌ పై పాక్ ఘన విజయం

లాహోర్ వేదికగా ఇంగ్లండ్‌తో జ‌రిగిన అయిద‌వ టీ20 మ్యాచ్లో పాకిస్థాన్ ఆరు ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. లాహోర్‌లో జ‌రిగిన లో స్కోరింగ్ గేమ్‌లో.. పాక్ ఉత్కంఠ‌భ‌రిత విక్ట‌రీని న‌మోదు చేసింది.దీంతో ఏడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ 3-2 తేడాతో ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. 146 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్ త్వ‌ర‌త్వ‌ర‌గా వికెట్ల‌ను కోల్పోయింది. తొలి 5 ఓవ‌ర్ల‌లోనే కీల‌క‌మైన మూడు వికెట్ల‌ను చేజార్చుకుంది. కెప్టెన్ మొయిన్ …

Read More »

సూర్య కొట్టిన ఆ సిక్స‌ర్ వీడియో చూడాల్సిందే.. ?

ద‌క్షిణాఫ్రికాతో నిన్న బుధవారం  జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు  సూర్య కుమార్ యాద‌వ్ త‌న స‌త్తా చాటాడు. ఆ మ్యాచ్‌లో అజేయంగా అత‌ను 50 ర‌న్స్ చేశాడు. అయితే ఏడో ఓవ‌ర్‌లో ఓ భారీ సిక్స‌ర్ కొట్టాడ‌త‌ను. నోర్జా వేసిన లెగ్‌సైడ్ బంతిని అత‌ను ఫ్లిక్ చేశాడు. ఔట్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి.. ఏకంగా థార్డ్‌మ్యాన్ దిశ‌గా సిక్స‌ర్ వెళ్లింది. ఇక త‌ర్వాత బంతిని కూడా …

Read More »

వారికి ఉప్పల్‌లో ఫ్రీగా క్రికెట్‌ మ్యాచ్‌ చూపించారు!

ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్‌లో జరిగిన తోపులాటలో గాయపడిన వారికి నేరుగా మ్యాచ్‌ అవకాశం లభించింది. తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఈ అవకాశాన్ని వారికి కల్పించారు. గాయపడిన వారితో కలిసి ఉప్పల్‌ స్టేడియానికి మంత్రి వెళ్లారు. గాయపడిన ఉప్పల్‌ స్టేడియంలో బాక్స్‌ నుంచి ఉచితంగా మ్యాచ్‌ చూసేందుకు మంత్రి ఏర్పాట్లు చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి ఓ మహిళ ప్రాణాలు …

Read More »

ధోనీని దాటిన పాండ్యా

టీమిండియా డేరింగ్ డ్యాష్ంగ్ బ్యాట్స్ మెన్. ప్రముఖ ఆల్ రౌండర్  హార్దిక్ పాండ్యా టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు ఎంఎస్  ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. ఇటీవల  ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్ లో మొత్తం  5 సిక్సర్లు కొట్టడం ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో డెత్ ఓవర్లలో (17-20) అత్య ధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా నిలిచాడు. హార్దిక్ 39 సిక్సర్లు కొట్టగా రెండో స్థానంలో ఉన్న …

Read More »

ఆసీస్ చేతిలో టీమిండియా ఘోర పరాజయం

 ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైన సంగతి విదితమే. నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో  ఆసీస్ జట్టు  4 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా   208 పరుగులను ఆసీస్ జట్టు లక్ష్యంగా విధించింది. అయితే ఈ భారీ లక్ష్యాన్ని  ఆసీస్ 19.2 ఓవర్లలోనే ఛేదించింది. ఆసీస్ బ్యాట్స్ మెన్స్ లో    గ్రీన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat