Classic Layout

రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ పేరిట ఓ రికార్డు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) అధినేత ముకేశ్‌ అంబానీ తిరిగి తన స్థానాన్ని చేజిక్కించుకున్నారు. కొద్ది నెలలుగా ఆసియాలో అత్యంత శ్రీమంతుడిగా కొనసాగుతున్న గౌతమ్‌ అదానీ స్థానాన్ని తిరిగి అంబానీ ఆక్రమించారు. ఆర్‌ఐఎల్‌ షేరు ధర రెండు వారాల నుంచి దూడుకు ప్రదర్శించడం, అదానీ గ్రూప్‌ షేర్లు క్షీణించడంతో ఈ మార్పు జరిగింది. బ్లూంబర్గ్‌ రిపోర్ట్‌ ప్రకారం తాజాగా ముకేశ్‌ సంపద 99.7 బిలియన్‌ డాలర్లకు (రూ.7.74 లక్షల కోట్లు) చేరింది. …

Read More »

దేశంలో మంకీ ఫాక్స్‌ కలకలం.. యూపీ బాలికలో లక్షణాలు..

యూపీలో మంకీ ఫాక్స్‌ వైరస్‌ కలకలం రేగింది. ఘజియాబాద్‌కు చెందిన ఐదేళ్ల బాలికలో ఆ వ్యాధి లక్షణాలు కనిపించడంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. చేతిపై దద్దుర్లు, దురద రావడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. బాధిత బాలిక నుంచి శాంపిల్స్‌ను సేకరించి పుణెలోని ల్యాబ్‌కు పంపించారు. ఇటీవల కాలంలో ఆ బాలిక కుటుంబం ఎలాంటి విదేశీ పర్యటనలు కూడా చేయకపోయినా మంకీఫాక్స్‌ తరహా లక్షణాలు రావడంతో అక్కడ …

Read More »

వైరల్ అవుతున్న కీర్తి సురేష్ పోస్టు

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకుడిగా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం సర్కారి వారి పాట. ఈ చిత్రంలో ఇప్పటివరకు కన్పించని విధంగా సరికొత్తగా కన్పించింది మహానటి కీర్తి సురేష్. ఈ మూవీ హిట్ వచ్చేవరకు ఈ ముద్దుగుమ్మకు అసలు హిట్ బొమ్మనే లేదు. ఈ విషయం గురించి ముద్దుగుమ్మ తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమంలో రాసుకోచ్చింది. ఈ క్రమంలో ఈ హాటెస్ట్ …

Read More »

ఆ స్టార్ హీరోతో సమంత ..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో అక్కినేని నాగచైతన్య తో విడిపోయిన తర్వాత హాట్ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ సమంత దూకుడు పెంచింది. ఒకవైపు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూనే మరోవైపు ఐటెం సాంగ్ లో దుమ్ము దులుపుతుంది. తాజాగా ఇటీవల విడుదలైన విక్రమ్ మూవీ హిట్ సాధించడంతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తర్వాత చిత్రం  విజయ్ తో తెరకెక్కించబోతున్నాడు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంతను ఎంపిక చేసుకున్నట్లు …

Read More »

హైదరాబాద్‌.. కారులో గ్యాంగ్‌ రేప్‌: మరో ముగ్గురి అరెస్ట్‌

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో సంచలనం సృష్టించిన బాలికపై గ్యాంగ్‌ రేప్‌ కేసులో పోలీసుల విచారణను వేగవంతం చేశారు. శుక్రవారం సాదుద్దీన్‌ మాలిక్‌ అనే యువకుడితో పాటు ఓ మైనర్‌ను అరెస్ట్‌ చేశారు. శనివారం మరో ఇద్దరు మైనర్లు, ఉమర్‌ఖాన్‌ అనే యువకుడిని అరెస్ట్‌ చేశారు. ఈ ముగ్గుర్నీ కర్ణాటకలో అరెస్ట్‌ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పబ్‌లో బాలికను పరిచయం చేసుని ఆమెపై ఇద్దరు యువకులు, ముగ్గురు మైనర్లు గ్యాంగ్‌ రేప్‌ …

Read More »

ఎన్టీఆర్‌- ప్రశాంత్‌ నీల్‌ మూవీకి అద్దిరిపోయే టైటిల్‌?

ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్థాయిలో  ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న తారక్‌.. ఆ ప్రాజెక్ట్‌ తర్వాత ప్రశాంత్‌ నీల్‌తో మూవీ చేయనున్నారు. అయితే తారక్‌-నీల్‌ ప్రాజెక్టుకు ఆసక్తికర టైటిల్‌ పెడతారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్టీఆర్‌ నటించి ‘జై లవకుశ’ సినిమాలో ‘అసుర.. అసుర.. ’ అంటూ అద్దిరిపోయే ఓ సాంగ్‌ …

Read More »

నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పర్యటన

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత సీయం కేసీఆర్ నేతృత్వంలొ తెలంగాణ రూపురేఖ‌లు మారిపోయాయ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. శ‌నివారం ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిలో భాగంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ద్విచ‌క్ర వాహ‌నంపై మున్సిపాటిలోని రాంబాగ్, నాయుడి వాడలో ప‌ర్య‌టించారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టాల్సిన పనులు, గత పట్టణ ప్రగతిలో చేపట్టిన పనుల …

Read More »

ఈద్గా, గ్రేవియార్డు కొరకు స్థలం కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే Kp కు వినతి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని రొడా మేస్త్రి నగర్ ఏ కు చెందిన హాజీఅలీ ఈద్గా కమిటీ సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈద్గా మరియు గ్రేవియార్డు కొరకు స్థలం కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ …

Read More »

చింతల్ డివిజన్ లో ‘పట్టణ ప్రగతి‘ కార్యక్రమంలో ఎమ్మెల్యే Kp పర్యటన…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని రంగానగర్ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కాలనీలో పర్యటించి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కాలనీలో ఇప్పటివరకు చేపట్టిన పనులు, వాటి పురోగతి, కొత్తగా చేపట్టాల్సిన పనులపై చర్చించారు. మిగిలిన సీసీ రోడ్లు పూర్తి చేయాలని కాలనీ వాసులు ఎమ్మెల్యే గారిని కోరగా …

Read More »

మహబూబ్‌నగర్‌ జిల్లాలో కేటీఆర్‌ టూర్‌.. పేరూరు లిఫ్ట్‌కి శంకుస్థాపన

మహబూబ్‌నగర్‌ జిల్లాలో పలు అభివృద్ధి పథకాలకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా దేవరకద్ర, భూత్పూర్‌, కోసిగి తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. దేవరకద్ర మండలం వెంకపల్లిలో రూ.55కోట్ల వ్యయంతో చేపట్టనున్న పేరూరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌కు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. వర్ని-ముత్యూలపల్లి రోడ్డుపై వంతెన, గుడిబండకు రోడ్డు నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించనున్నారు. ఆ తర్వాత భూత్పూర్‌ చేరుకుని మున్సిపాలిటీలో మినీ స్టేడియం నిర్మాణానికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat