టెలికాం సేవల్లోకి ప్రవేశించేందుకు అదానీ గ్రూప్ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈనెల 26 నుంచి జరగనున్న స్పెక్ట్రమ్ వేలంలో పొల్గొనేందుకు అదానీ గ్రూప్ దరఖాస్తు చేసుకోవడం ఈ విషయాన్ని నిర్థారిస్తోంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ గ్రూప్ కూడా దరఖాస్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయమై అదానీ గ్రూప్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
Read More »సరికొత్త వ్యాపారంలోకి ముఖేష్ అంబానీ
భారతదేశ వాణిజ్య రంగాన్నే శాసిస్తున్న ప్రముఖ బడా పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ మరో సరికొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఫుడ్, డ్రింక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టినట్లు రిలయన్స్ బ్రాండ్స్ ప్రకటించింది. బ్రిటన్ దేశానికి చెందిన ఫ్రెష్ ఫుడ్, ఆర్గానిక్ కాఫీ సంస్థ ‘ప్రెట్ ఏ మ్యాంగర్’తో లాంగ్ టర్మ్ మాస్టర్ ఫ్రాంఛైజీ భాగస్వామ్యాన్ని రిలయన్స్ బ్రాండ్స్ కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా బ్రాంచీలు ఏర్పాటు చేయనుంది. ముందుగా దేశంలో …
Read More »యూజర్లకు ఎయిర్టెల్ షాక్
తమ యూజర్లకు ఎయిర్టెల్ షాక్ ఇవ్వనుంది. ఇప్పటికే గతేడాది టారిఫ్ రేట్లను పెంచిన సంస్థ.. మరోసారి పెంచేందుకు సిద్ధమవుతోంది. దీంతో సగటు యూజర్ పై వచ్చే ఆదాయం రూ.200 మార్కును దాటాలని ఎయిర్టెల్ భావిస్తోంది. గతేడాది మార్చిలో రూ. 145తో పోలిస్తే ఈసారి మార్చి నాటికి రూ. 178కి పెంచుకుంది. దీన్ని ఇప్పుడు రూ.200కు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఫలితంగా టారిఫ్ పెంచనున్నట్లు ప్రకటించింది.
Read More »వాట్సాప్ ద్వారా 2 మినిట్స్లో హౌసింగ్ లోన్!
మీకు హౌసింగ్ లోన్ కావాలా? అయితే బ్యాంకు చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన అవసరం లేదు. వాట్సాప్ ద్వారా రెండు నిమిషాల్లో లోన్ లెటర్ ఇవ్వనున్నట్లు హోంలోన్స్ అందించే హెడ్డీఎఫ్సీ సంస్థ ప్రకటించింది. లోన్ అవసరమైన వారు 9867000000 నంబర్కు వాట్సాప్లో మెసేజ్చేయాల్సి ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. కస్టమర్లు అందించే ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఆధారంగా లోన్ ఆఫర్ లెటర్ను జారీ చేయనున్నట్లు వెల్లడించింది.
Read More »ముఖేష్ అంబానీకి షాకిచ్చిన అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ
ప్రముఖ వ్యాపార వేత్త అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరులు జాబితాలో 6వ స్థానానికి చేరుకున్నారు. నిన్న ఒక్కరోజే అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 65,091 కోట్లను చేరుకుంది.. దీంతో 118 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఆయన ఈ స్థానానికి చేరుకున్నట్లు బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ తెలిపింది. అటు ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాలోనూ అదానీ 6వ స్థానంలో ఉండగా.. రిలయన్స్ …
Read More »కామన్ పీపుల్కి అందుబాటులో జియో ఫోన్ నెక్స్ట్.. ధర ఎంతో తెలుసా?
దిల్లీ: ప్రఖ్యాత సంస్థ గూగుల్తో కలిసి ప్రముఖ టెలికాం కంపెనీ జియో తీసుకొచ్చిన కొత్త మొబైల్ మోడల్ జియో ఫోన్ నెక్స్ట్. ఇటీవల ఇది మార్కెట్లోకి వచ్చింది. కామన్ పీపుల్ని దృష్టిలో ఉంచుకుని అందుబాటు ధర, 4జీ సౌకర్యం, ఇతర కొత్త ఫీచర్లతో ఈ మొబైల్ను డెవలప్ చేశారు. లేటెస్ట్గా ఈ మొబైల్ను ఆఫ్లైన్లోనూ అమ్మకాలు చేపట్టారు. దీని ధర రూ.6,499. రిలయన్స్ డిజిటల్, జియో స్టోర్, బిగ్ సి, …
Read More »అసలు ఏడువారాల నగలు అంటే ఏంటో తెలుసా..?
సహజంగా అందరూ ఏడువారాల నగలంటారు కదా. ఆ ఏడువారాల నగలు అంటే ఏంటో మీకు తెలుసా…. తెలియదా.. అయితే ఆ ఏడు వారాల నగల కథ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి. ప్రస్తుతం అందరూ ఈ రోజుల్లో గ్రహాల అనుకూలం కోసం వాడుతున్న రాళ్ళ ఉంగరాల మాదిరిగా పూర్వం రోజుల్లో బంగారు నగలు ధరించేవారు అని అందరూ అంటుంటారు. అయితే ఏ వారం ఏ నగలు ధరిస్తారో తెలుసుకోండి. 1 ఆదివారము …
Read More »త్వరలో మార్కెట్లోకి ఐఫోన్ కొత్త మోడల్.. కాస్ట్ ఎంతో తెలుసా?
కాలిఫోర్నియా: ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ యాపిల్.. తమ కొత్త మొబైల్ను లాంచ్ చేసింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన యాపిల్ ఈవెంట్లో కొత్త మోడల్ ఐఫోన్ ఎస్ఈ 5జీని రిలీజ్ చేసింది. ఈ ఫోన్ 5జీ టెక్నాలజీతో వర్క్ చేయనుంది. ఈనెల 18 నుంచి అమెరికా మార్కెట్లో ఈ మొబైల్ అందుబాటులో ఉండనుంది. 5జీ టెక్నాలజీతో ఇది పనిచేయనుంది. ఈ ఐఫోన్ ఫీచర్స్ కూడా ఇంట్రెస్టింగ్ ఉండనున్నాయి. అమెరికాలో …
Read More »అమూల్ పాల రేట్లు పెరిగాయి
అమూల్ పాల రేట్లు పెరిగాయి. నేటి నుంచి లీటరు పాలపై రూ.2 ధర పెంచుతున్నట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ప్రకటించింది. అమూల్ గోల్డ్ 500 మి.లీ రూ.30, అమూల్ తాజా 500 మి.లీ. రూ.24, అమూల్ శక్తి 500 మి.లీ. ప్యాకెట్ ధర రూ. 27 అయ్యాయని పేర్కొంది. పశుగ్రాసం, పాల ప్యాకేజీ, రవాణా రేట్లు పెరగడంతో ధరలు పెంచాల్సి వచ్చిందని తెలిపింది.
Read More »ఆకాశాన్నంటిన బంగారం ధరలు
భారతీయుల్లో బంగారం అంటే ఎంతో ప్రీతి. పుత్తడి కొనుక్కోవాలని.. ఆభరణాలు చేయించుకోవాలని మహిళలు ఆరాటం చూపుతారు. అలాగని బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు.. పెట్టుబడికి మార్గం కూడా.. ధర తగ్గినప్పుడు బంగారంపై పెట్టుబడి పెట్టడం శుభ తరుణం అని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. గతేడాది రూ.43 వేల వద్ద ఉన్న తులం బంగారం ఇప్పుడు రూ.50వేలకు చేరుకుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు వీడిపోయినా పుత్తడి …
Read More »