Home / Tag Archives: business (page 2)

Tag Archives: business

వాట్సాప్‌ ద్వారా 2 మినిట్స్‌లో హౌసింగ్‌ లోన్‌!

మీకు హౌసింగ్‌ లోన్‌ కావాలా? అయితే బ్యాంకు చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన అవసరం లేదు. వాట్సాప్‌ ద్వారా రెండు నిమిషాల్లో లోన్‌ లెటర్‌ ఇవ్వనున్నట్లు హోంలోన్స్‌ అందించే హెడ్‌డీఎఫ్‌సీ సంస్థ ప్రకటించింది. లోన్‌ అవసరమైన వారు 9867000000 నంబర్‌కు వాట్సాప్‌లో మెసేజ్‌చేయాల్సి ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. కస్టమర్లు అందించే ప్రైమరీ ఇన్ఫర్మేషన్‌ ఆధారంగా లోన్‌ ఆఫర్‌ లెటర్‌ను జారీ చేయనున్నట్లు వెల్లడించింది.

Read More »

ముఖేష్ అంబానీకి షాకిచ్చిన అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ

ప్రముఖ వ్యాపార వేత్త  అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరులు జాబితాలో 6వ స్థానానికి చేరుకున్నారు. నిన్న ఒక్కరోజే అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 65,091 కోట్లను చేరుకుంది.. దీంతో 118 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఆయన ఈ స్థానానికి చేరుకున్నట్లు బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ తెలిపింది. అటు ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాలోనూ అదానీ 6వ స్థానంలో ఉండగా.. రిలయన్స్ …

Read More »

కామ‌న్ పీపుల్‌కి అందుబాటులో జియో ఫోన్ నెక్స్ట్‌.. ధ‌ర ఎంతో తెలుసా?

దిల్లీ: ప్ర‌ఖ్యాత సంస్థ గూగుల్‌తో క‌లిసి ప్ర‌ముఖ టెలికాం కంపెనీ జియో తీసుకొచ్చిన కొత్త మొబైల్ మోడ‌ల్ జియో ఫోన్ నెక్స్ట్‌. ఇటీవ‌ల ఇది మార్కెట్లోకి వ‌చ్చింది. కామ‌న్ పీపుల్‌ని దృష్టిలో ఉంచుకుని అందుబాటు ధ‌ర‌, 4జీ సౌక‌ర్యం, ఇత‌ర కొత్త‌ ఫీచ‌ర్ల‌తో ఈ మొబైల్‌ను డెవ‌ల‌ప్ చేశారు. లేటెస్ట్‌గా ఈ మొబైల్‌ను ఆఫ్‌లైన్‌లోనూ అమ్మ‌కాలు చేప‌ట్టారు. దీని ధ‌ర రూ.6,499. రిల‌య‌న్స్ డిజిట‌ల్‌, జియో స్టోర్, బిగ్ సి, …

Read More »

అసలు ఏడువారాల నగలు అంటే ఏంటో తెలుసా..?

సహజంగా అందరూ ఏడువారాల నగలంటారు కదా. ఆ ఏడువారాల నగలు అంటే ఏంటో మీకు తెలుసా…. తెలియదా.. అయితే ఆ ఏడు వారాల నగల కథ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి. ప్రస్తుతం అందరూ ఈ రోజుల్లో గ్రహాల అనుకూలం కోసం వాడుతున్న రాళ్ళ ఉంగరాల మాదిరిగా పూర్వం రోజుల్లో బంగారు నగలు ధరించేవారు అని అందరూ అంటుంటారు. అయితే ఏ వారం ఏ నగలు ధరిస్తారో  తెలుసుకోండి. 1 ఆదివారము …

Read More »

త్వ‌ర‌లో మార్కెట్లోకి ఐఫోన్ కొత్త మోడ‌ల్‌.. కాస్ట్ ఎంతో తెలుసా?

కాలిఫోర్నియా: ప్ర‌ముఖ మొబైల్ ఫోన్ల త‌యారీ సంస్థ యాపిల్‌.. త‌మ కొత్త మొబైల్‌ను లాంచ్ చేసింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జ‌రిగిన యాపిల్ ఈవెంట్‌లో కొత్త మోడ‌ల్ ఐఫోన్ ఎస్ఈ 5జీని రిలీజ్ చేసింది. ఈ ఫోన్ 5జీ టెక్నాలజీతో వర్క్ చేయనుంది. ఈనెల 18 నుంచి అమెరికా మార్కెట్‌లో ఈ మొబైల్ అందుబాటులో ఉండ‌నుంది. 5జీ టెక్నాల‌జీతో ఇది ప‌నిచేయ‌నుంది. ఈ ఐఫోన్ ఫీచర్స్ కూడా ఇంట్రెస్టింగ్ ఉండ‌నున్నాయి. అమెరికాలో …

Read More »

అమూల్ పాల రేట్లు పెరిగాయి

అమూల్ పాల రేట్లు పెరిగాయి. నేటి నుంచి లీటరు పాలపై రూ.2 ధర పెంచుతున్నట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ప్రకటించింది. అమూల్ గోల్డ్ 500 మి.లీ రూ.30, అమూల్ తాజా 500 మి.లీ. రూ.24, అమూల్ శక్తి 500 మి.లీ. ప్యాకెట్ ధర రూ. 27 అయ్యాయని పేర్కొంది. పశుగ్రాసం, పాల ప్యాకేజీ, రవాణా రేట్లు పెరగడంతో ధరలు పెంచాల్సి వచ్చిందని తెలిపింది.

Read More »

ఆకాశాన్నంటిన బంగారం ధరలు

భారతీయుల్లో బంగారం అంటే ఎంతో ప్రీతి. పుత్త‌డి కొనుక్కోవాలని.. ఆభ‌ర‌ణాలు చేయించుకోవాల‌ని మ‌హిళ‌లు ఆరాటం చూపుతారు. అలాగ‌ని బంగారం కేవ‌లం ఆభ‌ర‌ణం మాత్ర‌మే కాదు.. పెట్టుబ‌డికి మార్గం కూడా.. ధ‌ర త‌గ్గిన‌ప్పుడు బంగారంపై పెట్టుబ‌డి పెట్ట‌డం శుభ త‌రుణం అని బులియ‌న్ మార్కెట్ విశ్లేష‌కులు అంటున్నారు. గ‌తేడాది రూ.43 వేల వ‌ద్ద ఉన్న తులం బంగారం ఇప్పుడు రూ.50వేల‌కు చేరుకుంది. ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య క‌మ్ముకున్న యుద్ధ మేఘాలు వీడిపోయినా పుత్త‌డి …

Read More »

వాహనదారులపై మళ్లీ పెట్రో పిడుగు

వాహనదారులపై మళ్లీ పెట్రో పిడుగు పడనుంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 4 వారాల్లో ఏకంగా 25 శాతం పెరిగి ఏడేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ చుక్కలనంటే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. గతేడాది దేశంలో పెట్రోల్ లీటర్ రూ.110 దాటడంతో వాహనదారులు బెంబేలెత్తారు. తర్వాత కాస్త తగ్గడంతో ఉపశమనం లభించినా.. ఇప్పుడు మళ్లీ రేట్లు పెరిగితే సామాన్యులపై భారం తప్పదు.

Read More »

దూసుకెళ్తున్న రిలయన్స్ జియో

రిలయన్స్ జియో నవంబర్ 20.19 లక్షల మంది యూజర్లను సొంతం చేసుకుంది. దీంతో ఆ కంపెనీ 42.8 కోట్ల మంది వినియోగదారులతో ప్రథమ స్థానంలో నిలిచింది. స్పెక్ట్రం కేటాయింపులకు సంబంధించి రూ. 30,791 కోట్ల బకాయిలను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది. ఎయిర్టెల్కు కొత్తగా 13.18 లక్షల మంది చందాదారులు చేరగా, వొడాఫోన్ ఐడియా 18.97 లక్షల మంది యూజర్లను కోల్పోయింది.

Read More »

హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం

హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు వెల్లడించింది. కొత్త వడ్డీ రేట్లు జనవరి 12 నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది. దీంతో బ్యాంక్లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ప్రయోజనం కలుగనుంది. రూ. 2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. వడ్డీ రేట్ల పెంపు 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల వరకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat