ఏపీలో అధికార. పరిపాలనా వికేంద్రీకరణకు వ్యతిరేకంగా మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు నినాదంతో గత 50 రోజులుగా రాజధాని గ్రామాల రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని రైతులను రెచ్చగొడుతూ ఆందోళనలను నడిపిస్తున్నారు. అమరావతి పరిరక్షణ సమితి అంటూ జేఏసీని ఏర్పాటు చేసి…జిల్లాలలో తిరుగుతూ జోలె పట్టుకుని భిక్షాటన చేస్తూ.. రాజధాని ఆందోళనలను ఉద్యమంగా మల్చాలని చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. కాగా ఉత్తరాంధ్ర, …
Read More »చంద్రబాబుపై మంత్రి అనిల్కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు..!
కేంద్రలో మోదీ సర్కార్ తీసుకువచ్చిన ఎన్నార్సీ,. సీఏఏ., ఎన్పీఆర్ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ముస్లింములు, వివిధ సామాజిక సంస్థలు, వివిధ జాతీయ. ప్రాంతీయ పార్టీలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఎన్నార్సీని ఒప్పుకునేది లేదని ప్రకటించారు. అయితే ఎన్నార్సీ, సీఏఏలను పైకి వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలు ఈ విషయంపై పెద్దగా మాట్లాడడం లేదు. రీసెంట్గా పార్లమెంట్లో ఎన్నార్సీని వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీలు …
Read More »కియా మోటార్స్ తరలింపుపై అసలు వాస్తవాలు ఇవే..!
ఏపీలోని ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ.. కియామోటార్స్ జగన్ సర్కార్ తీరు నచ్చక…తమిళనాడుకు తరలిపోతుంటూ ఆంగ్ల న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ రాసిన కథనంపై రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగుతోంది. అయితే కియా మోటార్స్ తమిళనాడుకు తరలిపోతుందంటూ రాయటర్స్లో వచ్చిన కథనాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. మంత్రి బుగ్గన, పరిశ్రమల శాఖ మంత్రి మేకతోటి గౌతంరెడ్డి రాయటర్స్ కథనంపై మండిపడ్డారు. కియా కార్ల ఫ్యాక్టరీని ఎక్కడకు తరలించడం లేదని…ఏపీలో మరింత …
Read More »ప్రజా క్షేత్రంలో తేల్చుకునే దమ్ములేక ఇలాంటి పిరికిపంద పనులు చేస్తున్నావా బాబూ..!
కియామోటార్స్..ప్రధాని నరేంద్ర మోదీ కొరియాతో ఒప్పందంలో భాగంగా ఇది ఏపీకి రావడం జరిగింది. కాని చంద్రబాబు మాత్రం దీనిని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే చంద్రబాబు ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగిన అది నావల్లే అని చెప్పుకునే వ్యక్తి అని అందరికి తెలిసిన విషయమే. ఇదంతా పక్కనపెడితే గత ఎన్నికలకు ముందు చంద్రబాబు కియా కార్ విడుదల చేసాం అంటూ ఒక కార్ కి బ్లాక్ క్లాత్ వేసి అందరికి …
Read More »చంద్రబాబు, అమరావతి రైతులపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు…!
ఏపీలో వికేంద్రీకరణకు వ్యతిరేకంగా మూడు రాజధానులు వద్దు…అమరావతి ముద్దు అంటూ గత 50 రోజులుగా రాజధాని గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని కోసం తమ భూములను త్యాగం చేశామని రైతులు చెబుతున్నారు. ఇప్పుడు రాజధాని తరలిపోతే తమ భవిష్యత్తు ఏంటని…రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు మాత్రమే అమరావతి కోసం ఆందోళనలు చేస్తున్నారు. కాగా అందులో ప్రధానంగా …
Read More »కియాపై దుష్ప్రచారం..విజయసాయిరెడ్డి ఫైర్..!
కియామోటార్స్ మళ్లీ వార్తల్లో నిలిచింది. నిజానికి ప్రధాని మోదీ కొరియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఏపీకి కియామోటార్స్ వచ్చింది. కాని ప్రపంచంలో ఎవరు ఏది సాధించినా అది నావల్లే… అని బిల్డప్ ఇచ్చుకునే చంద్రబాబు కియా పరిశ్రమ ఏర్పాటు ఘనత కూడా తన ఖాతాలో వేసుకున్నారు. కాగా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కియామోటార్స్ ఫస్ట్ కారు రిలీజ్ అయిందంటూ చంద్రబాబు ఓ కారుకు నల్లగుడ్డలు కప్పి మరీ.. అదిగో …
Read More »కియాపై లోక్ సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్, వైసీపీ ఎంపీ గోరంట్లకు మాటల యుద్ధం..!
గత కొద్ది రోజులుగా కియా మోటార్స్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఆ పరిశ్రమ తరలి వెళ్లి పోతుంది జగన్ ప్రభుత్వ విధానాలు నచ్చకే ప్రతినిధులు చేతులెత్తేశారు అంటూ టిడిపి సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేసింది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు లోక్సభలో ఇవాళ గురించి మాట్లాడుతుండగా అనంతపురం …
Read More »చంద్రబాబు మాజీ పీఏ ఇంట్లో సోదాలు.. టీడీపీ గుండెల్లో రైళ్లు !
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరోసారి భారీ షాక్ తగిలింది. చంద్రబాబు వద్ద సుదీర్ఘ కాలం పాటు పీఏగా పనిచేసిన శ్రీనివాస్ ఇంట్లో ఐటి సిబిఐ అధికారులు ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. విజయవాడ హైదరాబాదులోని శ్రీనివాస్ పోలీసు బందోబస్తు మధ్య సోదర నిర్వహించడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. శ్రీనివాస్ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలయ్యేవరకూ చంద్రబాబు వద్ద పనిచేశారు. అంతకు ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన …
Read More »కియా విషయంలో వస్తున్న పుకార్లు నమ్మకండి..వేణుంబాక !
గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓట్లకోసం ఎన్నో అసత్యపు మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి చివరికి గెలిచాక వారిని గాలికి వదిలేసారు. ఉన్న అధికారాన్ని సొంత పనులకే ఉపయోగించాడు తప్పా ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇక ఈ విషయం పక్కనపెడితే రాష్ట్రానికి పరిశ్రమల విషయానికి వస్తే కియా సంస్థ విషయంలో బాబు చేసినవన్నీ అందరు గమనించారు. కియా మేనేజ్మెంట్ కూడా బాబు బండారం బయటపెట్టేసింది. అయితే తాజాగా …
Read More »కర్నూలు జిల్లా డోన్ లో నకిలీ మద్యం కలకలం..!
రాయలసీమలో గత కొద్ది నెలలుగా నకిలీ మద్యం పై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. రాయలసీమా రేంజ్ డీఐజీ ఆదేశాల మేరకు నేడు ఏక కాలంలో కెఈ ప్రతాప్,అయ్యప్ప,పుట్లూరు శ్రీను ఇళ్లలో సోదాలు చేయడం జరిగింది. మూడు బృందాలుగా ఏర్పడి డోన్ టీడీపీ నాయకుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు.డోన్ లో మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు, డోన్ టీడీపీ ఇన్చార్జి కేఈ ప్రతాప్ ఇంట్లో సోదాలు చేశారు. ఈ …
Read More »