Home / Tag Archives: CM KCR (page 36)

Tag Archives: CM KCR

ఎంపీ క‌విత కీల‌క వ్యాఖ్య‌లు…కేంద్ర ప్ర‌భుత్వాన్ని న‌డిపే అవ‌కాశం రావ‌చ్చు

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం బోధన్‌లో బోధన్ మండలం మరియు పట్టణ టీఆర్ఎస్ బూత్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. సమావేశానికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అధ్యక్షత వహించారు రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ భారత‌దేశ స్థాయిలో ప్రభుత్వం నడిపే అవకాశం రావొచ్చునని, ఇది టీఆర్ఎస్ పార్టీ …

Read More »

రైతుబంధు ఎందుకు కేంద్రం మెచ్చిందో చెప్పిన‌ కేసీఆర్‌

రైత‌న్న‌ల సంక్షేమం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం రైతుబంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. దేశంలోనే విప్ల‌వాత్మ‌క నిర్ణ‌య‌మైన ఈ ప‌థ‌కానికి అనేక‌వ‌ర్గాల నుంచి ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. ఇటీవ‌లే ఆర్థిక‌శాఖ స‌ల‌హాదారు ప్ర‌శంసించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై తాజాగా సీఎం కేసీఆర్ స్పందించారు. ‘‘నేలను విడిచి సాము చేయడం మంచి పద్దతి కాదు. వాస్తవిక దృక్పథంతో వ్యవహరించాలి. ప్రాధాన్యతలను గుర్తించాలి. వాటి ఆధారంగా పనిచేసుకుపోవాలి. తెలంగాణలో 65 శాతం మంది వ్యవసాయ …

Read More »

ప్ర‌పంచానికి తెలంగాణ‌ను తెలియ‌జెప్పింది కేసీఆరే..!!

ప్రపంచానికి తెలంగాణా పదాన్ని పరిచయం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేన‌ని రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్‌సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. తెలంగాణా ప్రజల ఆకాంక్షలనూ ప్రపంచానికీ తెలిపింది ముఖ్యమంత్రి కేసీఆరే అని తెలిపారు. ఆంధ్రలోను కేసీఆర్ నాయకత్వన్నీ అహ్వానిస్తున్నారని, భవిష్యత్ భారతానికి తెలంగాణా నుండే నాయకత్వం వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్ముర్ మండల,పట్టణ టీఆర్ఎస్ బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి …

Read More »

స్వాతంత్ర్యం త‌ర్వాత ఎవ‌రూ చేయ‌ని ప‌నికి కేసీఆర్ శ్రీ‌కారం

తెలంగాణ‌ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మ‌రో రికార్డు నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరినుంచి ఇప్పటి వరకు ఏ ముఖ్య‌మంత్రి చేయ‌ని ప‌నికి ఆయ‌న శ్రీ‌కారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు జూలూరు గౌరీ శంకర్ రాసిన ‘‘బీసీ కులాలు, సంచార జాతులు’’ అనే పుస్తకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ శనివారం ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా సంచారజాతులకు చెందిన 30 కులాలను …

Read More »

సీఎం కేసీఆర్‌కు స్టాలిన్ ప్ర‌త్యేక ఆహ్వానం..చెన్నైలో కీల‌క చ‌ర్చ‌

దేశంలో గుణాత్మక రాజకీయ మార్పుకోసం కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును ప్రతిపాదించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ ముంద‌డుగుతో ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు. ఇప్ప‌టికే ప‌లు పార్టీల నేత‌ల‌తో స‌మావేవం అయిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇందుకు త‌గిన క‌స‌ర‌త్తు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో చర్చించిన సీఎం.. తదుపరి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ, …

Read More »

తెలంగాణ నీటివ‌నరులు..సీఎం కేసీఆర్ కీల‌క ఆదేశం

తెలంగాణ భూభాగం నుంచి ఒక్క చుక్క నీరు కూడా జారిపోకుండా, ఎక్కడికక్కడ ఒడిసి పట్టుకుని చెరువులకు మళ్లించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. 365 రోజుల పాటు తెలంగాణలోని అన్ని చెరువులు నిండు కుండల్లా కళకళలాడాలని ముఖ్యమంత్రి చెప్పారు. కాకతీయుల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన అద్భుతమైన గొలుసుకట్టు చెరువులను ఆయువు పట్టుగా మార్చుకుని తెలంగాణలో సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని సిఎం సూచించారు. భారీ, మధ్య తరహా …

Read More »

రైతుబీమాపై సీఎం కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

రైతు బీమా విష‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఒక రైతుకు ఎన్ని చోట్ల భూమి ఉన్నా.. ఎన్ని ఖాతాలు ఉన్నా ఒక పాలసీ మాత్రమే వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రైతులందరి పేర్లు నమోదయ్యే వరకు నామినీ దరఖాస్తులు స్వీకరించాలన్నారు. ఇప్పటి వరకు సేకరించిన వివరాలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని సీఎం ఆదేశించారు. ఇవాళ ప్రగతి భవన్‌లో రైతు బీమా, భూరికార్డులకు సంబంధించిన అంశాలపై …

Read More »

హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘణపురం మండలం గాంధీ నగర్ లో నాలుగో విడత హరితహారంలో మొక్కలు నాటడానికి సీఎం కేసీఆర్ వస్తున్న సందర్భంగా ఏర్పాట్లను స్పీకర్ మధుసూదనా చారితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఈ నెల 17 లేదా 18 …

Read More »

విద్యతోనే అట్టడుగు వర్గాల అభివృద్ధి..జగదీశ్‌రెడ్డి

విద్యతోనే అట్టడుగు వర్గాల అభివృద్ధి సాధ్యమని సీఎం కేసీఆర్ బలంగా నమ్ముతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారానే మొదట కేజీ టు పీజీ ప్రారంభించాలని ముఖ్యమంత్రి సూచించారని గుర్తుచేశారు.ఎస్సీ అభివృద్ధి శాఖలోని డీఎస్సీడీఓ, ఎఎస్ డబ్ల్యు, సూపరింటెండెంట్ లకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో రెండు రోజులపాటు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇవాళ జరిగిన ముగింపు సమావేశంలో మంత్రి జగదీశ్ రెడ్డి ముఖ్యఅతిథిగా …

Read More »

అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తున్న తెలంగాణ రైతు సంక్షేమ పథకాలు

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన రైతు బంధు , 24 గంటల ఉచిత విద్యుత్తు , రూ. 5 లక్షల ఉచిత భీమా వంటి పథకాలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమవుతున్నాయి . తెలంగాణ ప్రజా సంక్షేమ , అభివృద్ధి పథకాలు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న ఏజెన్సీల ద్వారా ఆర్ధిక రంగ నిపుణలకు , పెట్టుబడిదారులకు పరిచయమవుతున్నాయి . ఏషియాలో మంచి పేరున్న సంస్థగా గుర్తింపు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat