స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రతిపక్ష టీడీపీ నుంచి అధికార వైసీపీలోకి వలసలు షురూ అయ్యాయి. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేతలు డొక్కా మాణిక్య వర ప్రసాద్రావు, రెహమాన్, రామసుబ్బారెడ్డి, ఆయన కొడుకు, సోదరుడు, కదిరి బాబురావు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఆయన తనయుడు కరణం వెంకటేష్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇక పులివెందుల టీడీపీ ఇన్చార్జి సతీష్కుమార్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు. …
Read More »కోర్టుకెళ్లైనా మందు పంచిపెట్టడానికి అనుమతి తెస్తాదట..నువ్వూ నీ పిచ్చి ఐడియాలు !
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం మొత్తం మారిపోయింది. అప్పటి చంద్రబాబు హయాంలో బ్రస్టుపెట్టిన రాష్ట్రానికి జగన్ మార్పు తీసుకొచ్చారు. ఒక నుతాన అధ్యాయాన్ని తీసుకొచ్చారు అనడంలో సందేయమే లేదు. ఇంట్లో ఆడవారికి ఇబ్బందిగా ఉంటుందని మద్యం విషయంలో సంచలన నిర్ణయం తీసుకొని అందరి మన్నలను పొందాడు. మరోపక్క ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ మద్యం మహమ్మారి విషయంలో సంచలనం సృష్టిస్తున్నాడు. కాని చంద్రబాబు …
Read More »గ్లామర్ తో కసిపెంచుతున్న కసాండ్రా
రెజీనా కసాండ్రా..టాలీవుడ్ లో తన నటనతో, మాటలతో, డాన్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులు ఆమెను బాగానే ఆదరించారు. అయినప్పటికీ తను టాప్ ప్లేస్ ను దక్కించుకోలేకపోయింది. ఈ ముద్దుగుమ్మ తాజాగా ‘ఎవరు’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం మంచి హిట్ అయ్యింది. ఇవన్నీ పక్కన పెడితే ఈమె సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. ఈరోజుల్లో చిన్న మిస్టేక్ జరిగితేనే వాళ్ళ కెరీర్ అంతం …
Read More »దివాళాకోరు రాజకీయాలెందుకు బాబూ… కిరసనాయిలు సలహా తీసుకో !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నీచపు రాజకీయాలు ఎలా ఉంటాయో రాష్ట్రం మొత్తం మొన్న జరిగిన ఎన్నికల్లో చూసారు. 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి ఏదోలా గెలిచేసారు. గెలిచిన తరువాత బాబుని నమ్మి ఓట్లు వేసిన ప్రజలను నట్టేట ముంచేశారు. రైతుల కడుపు కొట్టాడు. ఇంకా చెప్పాలంటే రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డానికి ముఖ్య కారకులు అయ్యారు. ఇదేమిటని ప్రశ్నించినవారికి రాష్ట్రం అప్పుల్లో ఉంది మీకు ఏమీ చెయ్యలేను …
Read More »స్థానిక ఎన్నికల విషయంలో సిగ్గు, శరం వదిలేసిన చంద్రబాబు !
ఏపీలో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై టీడీపీ అధినేత చంద్రబాబు కుళ్ళు రాజకీయం చేస్తున్నాడు. బీసీలకు 59 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్నతీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు హైకోర్ట్ లో కేసు వేయించిన విషయం తెలిసిందే. దీంతో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని, అలాగే నెలలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారి చేసింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మల్లా మరోకొత్త ప్లాన్ కు సిద్దమయ్యారు …
Read More »ఫైనల్ కు దూసుకెళ్ళిన మహిళలకు విరాట్ కోహ్లి విషెస్ !
మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత్ అనూహ్య రీతిలో ఫైనల్ కు చేరుకుంది. మ్యాచ్ ఆడకుండానే ఫింల్ లో అడుగుపెట్టింది. సిడ్నీ వేదికగా నేడు జరగాల్సిన సెమీస్ లో వర్షం రావడంతో మ్యాచ్ రద్దు అయింది. దాంతో రిజర్వు డే లేకపోవడం మరియు పాయింట్ల పట్టికలో భారత్ మొదటి స్థానంలో ఉండడంతో భారత్ ఫైనల్ కు చేరుకుంది. ఇక మహిళల విక్టరీపై టీమిండియా సారధి విరాట్ కోహ్లి ప్రసంశల జల్లు …
Read More »వర్మకు అది ఉంటేనా..అన్నీ కానిచ్చేదాన్ని..గుప్తా సంచలన వ్యాఖ్యలు !
టాలీవుడ్ సంచలన మరియు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ఏదోక సంచలనానికి తెరలేపుతాడు అలాంటిది ఈసారి వర్మ పైననే గాయత్రీ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేసింది. గుప్తా ఐస్ క్రీం 2 చిత్రంలో వర్మ దర్శకత్వంలో నటించింది. అనంతరం అప్పుడప్పుడు కొన్ని ఛాన్స్ లు వచ్చిన అంతగా ఫేమస్ అవ్వలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ కి వెళ్ళిన గుప్తా వర్మపై సంచలన వ్యాఖ్యలు చేసింది. మామోలుగా నేను …
Read More »అల్లరి నరేష్ తో బన్నీ కి పనిపడిండా..ఎందుకీ పొగడ్తలు !
అల్లరి నరేష్..హీరోగా నటిస్తూ మంచి కామెడీ పండించడంలో అతడిని మించినవారు లేరని చెప్పాలి. తన నటనతో, డాన్స్ తో ప్రత్యేకంగా అందులోనే కామెడీ యాంగిల్ ను చూపించడంలో మందు ఉంటాడు. ఇక అసలు విషయానికి వస్తే తాజాగా అల్లు అర్జున్ నరేష్ పై సంచలన కామెంట్స్ చేసాడు. అదేమిటంటే నేను గమ్యం సినిమా ప్రీమియర్ షో చూసినప్పుడు ఏంటి ఇది ఇంత బోర్ గా ఉంది అనిపించింది కాని ఎప్పుడైతే …
Read More »చంద్రబాబూ నీది నిస్సహాయత స్థితి.. ఏ క్షణంలోనైనా అగాథంలో పడిపోతావ్ !
పాపం చంద్రబాబు ఈ వయస్సులోని కూడా ఎంత కష్టపడుతున్నారో. ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు గాని చివరి ఫలితం మాత్రం శూన్యమని చెప్పాలి. చంద్రబాబు కష్టపడడం అంటే ప్రజలకోసం అనుకున్నారేమో ముమ్మాటికీ కాదు కేవలం తన సొంత ప్రయోజనాలు కోసమే ఇదంతా అని చెప్పాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు చాలా ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే. 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసి గెలిచిన …
Read More »చంద్రబాబుని వెంటాడుతున్న మానసిక వ్యాధి..ఇవిగో లక్షణాలు !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 40ఏళ్ల రాజకీయానికి ఇక తెరపడినట్టే అనడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఏవేవో మాయమాటలు ప్రజలకి చెప్పి చివరికి గెలిచిన తరువాత మాటలు మార్చేసి అందరికి చుక్కలు చూపించాడు. దాంతో ఏపీ ప్రజలు బాబుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని జగన్ ను అఖండ మెజారిటీతో గెలిపించారు. దాంతో ఓటమిని భరించలేకపోతున్న బాబు వైసీపీ ని ఎలాగైనా దెబ్బకొట్టాలని విశ్వ ప్రయత్నాలు …
Read More »