అగ్రరాజ్యధిపతి అమెరికా అధ్యక్షుడు భారత్ లో రెండురోజుల పర్యటనలో భాగంగా మొదటిరోజు ఇండియాలో అడుగుపెట్టిన అనంతరం మొదటి సబర్మతి ఆశ్రమం తరువాత క్రికెట్ స్టేడియం కు వెళ్ళడం జరిగింది అనంతరం సాయంత్రం తాజ్ మహల్ ను సందర్శించారు. ఇక రెండోరోజు ఢిల్లీలో పర్యటించగా మంగళవారం రాత్రి రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ దంపతులకు విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా పక్కనపెడితే టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ వీరిద్దరి మధ్యన …
Read More »చంద్రబాబు పరిపాలన అంటే లూటీ చేయడమే..అదే ఆయన ఫిలాసఫీ !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నన్నిరోజులు చేయని తప్పులు లేవు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని ప్రజలను మోసంచేసి తన కుటుంబానికే ప్రయోజనం కలిగేల చేసుకున్నాడు. ఆయన పేరు చెప్పుకొని ఆయన టీమ్ కూడా భారీగానే వెనక వేసుకున్నారు. కాని ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ పాలన చూసుకుంటే అందుకు పూర్తి బిన్నామని చెప్పాలి. ప్రజల ఆర్తనాదాలు విన్న జగన్ వారికి న్యాయం చేస్తున్నారు. చంద్రబాబు చేసిన అప్పులకు జగన్ ఒక్కొకటిగా దారిలో …
Read More »ఐపీఎల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఇంగ్లాండ్ క్రికెటర్..?
యావత్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ వచ్చిన తరువాత దీన్ని చూసి అన్ని దేశాలు లోకల్ లీగ్స్ పెట్టడం జరిగింది. కాని ఎన్ని వచ్చినా ఐపీఎల్ ప్రత్యేకతే వేరని చెప్పాలి. దీనికోసం ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్స్ కూడా ఫుల్ సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బాట్స్మెన్ మరియు హిట్టర్ జాస్ బట్లర్ మాటల్లో వింటే” ఐపీఎల్ టీ20 ప్రపంచ …
Read More »ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నాం.. సీఎం జగన్ ఆగ్రహం
విజయనగరం జిల్లాలో జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా పేద కుటుంబంలో ఉన్నవారు పేదరికం దాటి ముందుకు అడుగు వేయలేదని, ఈ పరిస్థితి మారాలన్నారు. అందుకు ఏకైక మార్గం, వారూ పెద్ద చదువులు చదవాలన్నారు. ఇంకా సీఎం ఏమన్నారంటే.. పేదపిల్లలు మంచి ఉద్యోగాలు పొందాలి.. వారు సంపాదించిన దాంట్లో కొంత ఇంటికి పంపాలి, అప్పుడే పేదరికం పోతుంది. రాష్ట్రంలో ఇప్పటికీ …
Read More »నేను సీఎం అయితే పార్కులలో విచ్చలవిడిగా తిరగనిస్తానంటున్న హీరోయిన్..!
రేఖ వ్యాదవ్యాస్..2001 లో మొదటిసారి కన్నడలో చిత్రా సినిమాలో నటించింది. అనంతరం ఆనందం సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ లో 30పైగా సినిమాల్లో ఆమె నటించింది. తన నటనతో, డాన్స్ తో అప్పట్లోనే అందరిని మైమరిపించింది. ఆ తరువాత ఎందరో కొత్తవారు రావడంతో ఆమె కెరీర్ అక్కడితో ఆగిపోయింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ ముద్దుగుమ్మ తాజాగా చెప్పిన ఒక మాట …
Read More »ఢిల్లీ వేదికగా చంద్రబాబు ఫ్యూచర్పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో ప్రకంపనలు రేపుతున్న 2 వేల కోట్ల స్కామ్లో టీడీపీ అధినేత చంద్రబాబు మెడకు ఉచ్చు మరింతగా బిగుసుపోయిందని, ఇక తప్పించుకునే ఛాన్సే లేదని.. ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు శాసనమండలి రద్దుపై ఢిల్లీలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసి…వైసీపీ సర్కార్పై ఫిర్యాదులు చేస్తున్న క్రమంలో మంత్రి కొడాలి నాని కూడా ఢిల్లీలో పర్యటిస్తూ..కేంద్ర మంత్రి రామ్విలాస్ పాశ్వాన్తో పాటు పలువురు కేంద్ర …
Read More »పెళ్లి తరువాత నితిన్ భవిష్యత్తు..భార్య చేతులో దంచుడే..ఎందుకంటే?
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈమేరకు మొన్ననే నిశ్చితార్ధం కూడా జరిగింది. వీరిద్దరూ గత 8సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు పెద్దలను ఒప్పించి పెళ్ళిచేసుకుంటున్నారు. ఇక ఈ విషయం పక్కనపెడితే నితిన్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం భీష్మ. ఈ చిత్రం 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. 17న ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. ఇందులో భాగంగా మాట్లాడిన నితిన్ నాకు ఇష్టమైన …
Read More »చంద్రబాబు పత్తిగింజ అని నమ్మించడానికి ఎల్లో మీడియా ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో..!
40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఇన్నేళ్ళలో ఎన్నో అన్యాయాలు, అక్రమాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా గత ఐదేళ్ళ పాలన విషయం గురించి మాట్లాడుకుంటే చెప్పాల్సిన అవసరమే లేదు. అధికార బలంతో ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశ్యంతో పదవిలో ఉన్నంతకాలం సొంతపనులే చేసుకున్నారు తప్పా ప్రజలకు మాత్రం చేసింది ఏమీ లేదు. చంద్రబాబు అండతో మంత్రులు, నియోజవర్గ ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు అండగా ఉండకుండా సొంత ప్రయోజనాలు కోసమే చూసుకున్నారు. …
Read More »చంద్రబాబు మాజీ పీఏ అవినీతిపై ప్రశ్నించే నైతికత ప్రజలకు లేదన్న పీకే !
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి దిగజారుడు వ్యాఖ్యలు చేసారు. ఈసారి ఏకంగా ప్రజలనే తప్పుపడుతూ ఆయన మాట్లాడారు. ఇటీవల చంద్రబాబు వద్ద దీర్ఘకాలంగా పీఏగా పనిచేసిన శ్రీనివాస్ వద్ద ఐటీ సోదాల్లో ఏకంగా రెండు వేల కోట్లు అక్రమాస్తులు దొరికిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై జనసేనాని స్పందిస్తూ ఓటు వేయడానికి ప్రజలు డబ్బు తీసుకుంటున్నారని అలాంటివారికి ఎదుటివారి అవినీతిని ప్రశ్నించే నైతికత ఎక్కడిదంటూ మాట్లాడారు. అయితే …
Read More »బాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ ను మెచ్చుకోవల్సిందే..ఎందుకంటే ?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్ నివాశాల్లో ఐటీ శాఖ ఏకకాలంలో దాడులు నిర్వహించిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగా ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. అవి సాక్షాలతో సహా స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. ఇందులో భాగంగానే శ్రీనివాస్ కు సంబంధించిన పర్సనల్ డైరీలను స్వాదీనం చేసుకున్నారు. అందులో బాబు గారి సెటిల్మెంట్ లు అన్ని కనిపించాయి. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “బాబు …
Read More »