Home / Tag Archives: delhi (page 23)

Tag Archives: delhi

బీజేపీ కిష‌న్‌రెడ్డి 11 మందిని చంపాడు…ఢిల్లీలో ఫిర్యాదు

బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జి కిషన్‌ రెడ్డి ఊహించ‌ని వివాదంలో చిక్కుకున్నారు. రాజ‌కీయంగా క‌క్ష క‌ట్టి కొంద‌రిని కిషన్ రెడ్డి చంపించారని ఆయ‌న కాంగ్రెస్ నేత‌లు ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో కిష‌న్ రెడ్డి ఢిల్లీ చేరారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు కిషన్‌ రెడ్డి మంగళవారం కేంద్ర హౌంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కోరినట్టు చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… …

Read More »

బ్రేకింగ్ న్యూస్..అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌

కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం 5 గంటలకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సాయంత్రం జరిగే ఈ ప్రెస్‌మీట్‌లో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు, ఏపీలో …

Read More »

జ‌గ‌న్ సంచ‌ల‌నం…ఏపీకి మంచి జరుగుతుందంటే ఎవరికైనా మ‌ద్ద‌తిస్తా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా తొలినుంచి గ‌ళం విప్పుతున్న వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి మ‌రోమారు ఈ విష‌యంలో త‌న వైఖ‌రి స్ప‌ష్టం చేశారు. ఢిల్లీలో ఇండియా టుడే గ్రూప్‌ నిర్వహిస్తున్న ‘కాంక్లేవ్‌ 2019’లో ఆయన ఇవాళ ఉదయం మాట్లాడారు. ఇండియా టీవీ న్యూస్ డైరెక్టర్ రాహుల్‌ కన్వాల్‌ జగన్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హెదా ఇచ్చే ఏ పార్టీకైనా సరే… తాము మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా …

Read More »

ఏపీకి ప్రత్యేకహోదానే ముఖ్యమని జాతీయస్ధాయిలో తేల్చిచెప్పిన వైఎస్ జగన్

ఢిల్లీలో ఇండియా టుడే 18వ ఎడిషన్‌ కాంక్లేవ్‌లో భాగంగా సీనియర్‌ జర్నలిస్ట్‌ రాహుల్‌ కన్వల్‌తో వైఎస్‌ జగన్‌ ముచ్చటించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి, కేంద్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన తన అభిప్రాయాల్ని వెల్లడించారు. ఈ కాంక్లేవ్ లో చంద్రబాబానాయుడు పరువును జగన్ సాంతం తీసేశారు. దాదాపు గంటకుపైగా జరిగిన కాంక్లేవ్ లో వ్యాఖ్యాల అడిగిన అనేక ప్రశ్నలకు జగన్ సమాధానాలిచ్చారు.పాదయాత్రపై అడిగిన ప్రశ్నకు తన అనుభవాలను వివిరంచారు. …

Read More »

ప్రత్యేకహోదా ఆవశ్యకత, దేశ రాజకీయాల్లో ఏపీ స్థానంపై సూటిగా తన అభిప్రాయాల్ని చెప్పిన జగన్

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘ఇండియా టుడే’ నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ‘ఢిల్లీ పీఠంపై ఎవరు కూర్చుంటారో దక్షిణాది ఎలా నిర్ణయిస్తుంది?’ (‘హౌ ది డెక్కన్‌ విల్‌ డిసైడ్‌ హూ సిట్స్‌ ఇన్‌ ఢిల్లీ) అనే అంశంపై ‘ఇండియా టుడే’ శుక్ర, శనివారాల్లో సదస్సు నిర్వహిస్తోంది. ప్రతిపక్ష నేత హోదాలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఈ సదస్సులో …

Read More »

నేడు ఢిల్లీకి వైఎస్ జగన్ ‘ఇండియా టుడే’సదస్సులో ప్రసంగం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ , ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ శుక్రవారం ఢిల్లీ వెళుతున్నారు. ప్రముఖ మీడియా సంస్థ ‘ఇండియా టుడే’ నిర్వహించనున్న సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ‘ఢిల్లీ పీఠంపై ఎవరు కూర్చుంటారో దక్షిణాది ఎలా నిర్ణయిస్తుంది?’ (‘హౌ ది డెక్కన్‌ విల్‌ డిసైడ్‌ హూ సిట్స్‌ ఇన్‌ ఢిల్లీ) అనే అంశంపై ‘ఇండియా టుడే’ శుక్ర, శనివారాల్లో సదస్సు నిర్వహిస్తోంది. ప్రతిపక్ష నేత …

Read More »

ఢిల్లీలో చంద్రబాబు 10కోట్లతో దొంగ దీక్ష చేస్తున్నారు..!

చంద్రబాబు ఢిల్లీలో చేస్తున్న దీక్ష కేవలం రాజకీయ ప్రయోజనాలు కోసమేనని వైసీపీ నేత సి.రామచంద్రయ్య విమర్శించారు.. కొయ్యగుర్రంపై స్వారీ తప్ప చంద్రబాబు ఏం సాధించారని, ప్రజల సొమ్ము రూ.10 కోట్లు ఖర్చుపెట్టి ఢిల్లీలో దీక్షలంటూ చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కరువు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలను పట్టించుకోకుండా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిలీల్లో ఖర్చుపెట్టిన రూ.10కోట్లతో చిన్న ఇరిగేషన్‌ ప్రాజెక్టు పూర్తిచేయవచ్చని, …

Read More »

ఢిల్లీలో చంద్రబాబుతో కలిసి తిరుగుతున్న శ్రీనివాసరావు తరపు న్యాయవాది..

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఒకవైపు జాతీయ ర్యాప్తు సంస్థ దూకుడు పెంచింది. హైకోర్టు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జగన్ పై దాడి కేసును ఎన్ఐఏ విచారిస్తుంది. చార్జిషీట్ తోపాటు నిందితుడు శ్రీనివాసరావు రాసిన 22పేజీల పుస్తకాన్నికూడా జత చేసింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జె.శ్రీనివాసరావును ఏ1 నిందితుడిగా చార్జిషీట్ లో పేర్కొంది. కుట్రకోణంపై విచారణ కొనసాగిస్తామని కోర్టుకు ఎన్‌ఐఏ …

Read More »

బ్రేకింగ్ న్యూస్: ఢిల్లీ కరోల్ బాగ్ లో భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీలోని కరోల్ బాగ్ లో ఒక హోటల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.ఇందులో 17మంది అక్కడికక్కడే చనిపోయారు.ఐదుగురు కి తీవ్ర గాయాలు అయ్యాయి.ఇంకా ముగ్గురు గల్లంతయ్యారు.అయితే ఆ ముగ్గురు లోపలే ఉంటారని భావిస్తున్నారు.గాయపడిన వారిని ఆశుపత్రికి తరలించారు.తెల్లవారుజాము నుండి మంటలు చెలరేగుతున్నాయని సమాచారం.

Read More »

మరోసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. అనవసర రాద్దంతం లేనిపోని

ఢిల్లీ వేదికగా హోదాకోసం దీక్షను ప్రారంభిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ప్రారంభించారు. అక్కడ కూడా మొత్తం ప్రతీరోజూ చెప్పే ప్రసంగం చెప్పే అందరినీ విసిగించారు. చంద్రబాబు ఏమన్నారో ఆయన మాటల్లోనే ఈరోజు మనందరమూ కూడా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాం. ఎప్పుడైతే పాలకులు, పరిపాలించే వ్యక్తులు ధర్మాన్ని పాటించనప్పుడు, అన్యాయం చేసినప్పుడు న్యాయం కోసం పోరాడవలసిన బాధ్యత మనందరిపైనా ఉంది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat