ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గత పదిహేను ఏండ్లుగా అధికారాన్ని చెలాయిస్తున్న బీజేపీకి అ నగర ప్రజలు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఈ రోజు విడుదలైన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో దేశ రాజధాని మహానగర మేయర్ పీఠాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్లోని మొత్తం 250 వార్డులకుగాను ఆప్ 126 వార్డుల్లో గెలిచి మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది. గత 15 …
Read More »ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ క్లారిటీ
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముందుగా జరుగుతాయా..?. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రద్దు చేస్తారా అనే పలు అంశాల గురించి వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి విధితమే. తాజాగా ఆ వార్తలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి క్లారిటీచ్చారు. విజయవాడలో జరుగుతున్న వైసీపీ జయహో బీసీ మహసభ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి క్లారిటీచ్చారు. దాదాపు ఎనబై …
Read More »తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త
ఆరోగ్య తెలంగాణ దిశగా తెలంగాణ రాష్ట్రం వడి వడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పట్టణాలలోని బస్తీల్లో సుస్తీని పొగొట్టేందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం తెలిసిందే. అదే రీతిలో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసి ప్రాధమిక స్థాయిలోనే వ్యాధి నిర్థారణ చేసి, చికిత్స అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం పల్లె దవాఖానాలను ప్రారంభించింది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దన్ క్యూర్ అన్నట్లు, ప్రాథమిక వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించింది …
Read More »తాను ఏమాత్రం తగ్గనంటున్న శివాత్మిక
ఎరుపు రంగు దుస్తుల్లో న ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆమ్నా అందాలు
బాలయ్య అభిమానులకు శుభవార్త
‘అఖండ’ విజయంతో ఫుల్ జోష్లో ఉన్న సీనియర్ స్టార్ హీరో.. యువరత్న నందమూరి బాలకృష్ అదే జోష్తో వీర సింహా రెడ్డి చిత్రాన్ని చేస్తున్నాడు. హిట్ చిత్రాల దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.. మంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇక ఈ చిత్రం తర్వాత బాలయ్య, …
Read More »సిజనల్ వ్యాధులపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యేKp…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని షాపూర్ నగర్ ఎంజేఎస్ ఫంక్షన్ హాల్ వద్ద కమ్యూనిటీ పారమెడిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ( RMP & PMP ) ఆధ్వర్యంలో సిజనల్ వ్యాధులపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం రెడ్ క్రాస్ ద్వారా ఫస్ట్ ఎయిడ్, నర్సింగ్ ట్రైనింగ్ పూర్తయిన వారికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా …
Read More »దేశ వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలి
సమాజంలోని అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే నిజమైన దేశ అభివృద్ధి జరిగినట్లు అని భావించి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి పేర్కొన్నారు. దేశంలోని దళితుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని ప్రధాని మోదీని ఈ సందర్భంగా రవి డిమాండ్ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకొని …
Read More »రెండో దశ మెట్రో రైలు పనులకు ఈ నెల 9న సీఎం కేసీఆర్ భూమి పూజ
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదారాబాద్ లో రెండో దశ మెట్రో రైలు పనులకు ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేయనున్న నేపథ్యంలో రాజేంద్రనగర్లోని పోలీసు గ్రౌండ్స్లో బహిరంగ సభ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహముద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా …
Read More »అంబేద్కర్ కు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘన నివాళి
భారతరాజ్యాంగ నిర్మాత.. భారతరత్న..డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 66.వ వర్ధంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసిల్ లో రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలవేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మంత్రి గారు అంబేడ్కర్ గారు దేశానికి చేసిన సేవలను నెమరు వేసుకున్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే అణగారిన అట్టడుగు వర్గాలకు న్యాయం జరుగుతుందని, అంతే కాకుండా …
Read More »