Home / Tag Archives: slider (page 286)

Tag Archives: slider

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ  ప్రత్యేక ఆఫర్లు

భారత స్వాతంత్య్ర వజోత్సవాల సందర్భంగా నేడు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ  ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. 75 ఏళ్లు దాటిన వృద్ధులకు నేడు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. కేజీ పార్సిల్ 75KM ఉచితంగా పంపించవచ్చని పేర్కొంది. రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లో  రూ.75కే ట్రావెల్ యాజ్ యూ లైక్ టికెట్ కొని రోజంతా జంటనగరాల్లో ప్రయాణించవచ్చు. ఇవాళ పుట్టిన పిల్లలందరూ 12 ఏళ్లు వచ్చే వరకు రాష్ట్రంలోని …

Read More »

కొత్త లబ్ధిదారులకు నేటి నుంచి పింఛన్లు పంపిణీ

తెలంగాణ రాష్ట్రంలో కొత్త లబ్ధిదారులకు నేటి నుంచి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. స్వతంత్ర భారత వత్రోత్సవాల్లో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈరోజు స్వయంగా అర్హులకు అందజేస్తారు. దివ్యాంగులకు రూ. 3,016, ఇతరులకు రూ.2,016 ఇవ్వనున్నారు. పంపిణీ కార్యక్రమం ఈనెలాఖరు వరకు కొనసాగుతుంది. పింఛన్ల అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తూ CM KCR నిర్ణయం తీసుకోవడంతో కొత్తగా 9,46,117 మందికి పింఛన్ అందనుంది.

Read More »

లైగర్ తో ఆ కోరిక తీరింది- అనన్య పాండే

టాలీవుడ్లోకి రావాలని తనకు ఎప్పటి నుంచో ఉందని, లైగర్ మూవీతో తన కోరిక నెరవేరుతోందని హీరోయిన్ అనన్య పాండే తెలిపింది. తెలుగు ప్రేక్షకులంటే ఎంతో ఇష్టమని ఈ అమ్మడు పేర్కొంది. ‘ఆగస్టు 25న బాక్సాఫీస్ పగిలిపోద్ది. పక్కా మాస్ కమర్షియల్ మూవీని దింపుతున్నాం. విజయ్ నా బుజ్జి కన్నా’ అంటూ పొగిడింది.. ఇక తన సినిమాకు సంబంధించి ఈవెంట్ చేయాలంటే వరంగల్్క తొలి ప్రాధాన్యం ఇస్తానని లైగర్ ప్రొడ్యూసర్ ఛార్మి …

Read More »

విజయ్ దేవరకొండపై పూరి జగన్నాథ్ సంచలన వ్యాఖ్యలు

రౌడీ ఫెలో ..స్టార్ హీరో విజయ్ దేవరకొండలో తనకు నిజాయతీ బాగా నచ్చింది.. అది అతని మాటల్లోనే కాకుండా యాక్టింగ్లోనూ ఉంటుందని డైరెక్టర్ పూరి జగన్నాథ్ అన్నాడు. తమకు అప్పులున్నాయని తెలిసి కూడా ‘లైగర్’ కోసం ఇచ్చిన రూ.2 కోట్లను తిరిగిచ్చేసి అప్పులు తీర్చమన్నాడని చెప్పాడు. అలాంటి హీరోలను తాను చూడలేదని, అన్నింటిలో సపోర్ట్ ఉన్నాడని పూరి చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా కోసం ఛార్మి ఎంతో కష్టపడిందని, అనన్య …

Read More »

భార‌త స్వాతంత్ర్యోద్యమ అమర వీరుల త్యాగాలను స్మ‌రించుకున్న సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధానిమహానగరం హైదరాబాద్ లోని  గోల్కొండ కోటపై జాతీయ జెండాను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆవిష్క‌రించారు. అంత‌కుముందు పోలీసుల గౌర‌వ వంద‌నాన్ని కేసీఆర్ స్వీక‌రించారు. గోల్కొండ కోట‌లో వెయ్యి మందికి పైగా క‌ళాకారులు ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు. స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ సందేశం ఇవ్వ‌నున్నారు సీఎం కేసీఆర్. గోల్కొండ కోట‌కు చేరుకునే ముందు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జాతీయ జెండా ఎగుర‌వేసి, సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్‌కు కేసీఆర్ చేరుకున్నారు. అక్క‌డ అమ‌ర జ‌వానుల …

Read More »

తెలంగాణ రాష్ట్రం త్రివ‌ర్ణ శోభితంగా విల‌సిల్లుతోంది.

 స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం త్రివ‌ర్ణ శోభితంగా విల‌సిల్లుతోంద‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గోల్కొండ కోట‌పై జాతీయ జెండాను ఎగుర‌వేసిన అనంత‌రం సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు. దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సంద‌ర్భం ఇది. ఈ చారిత్ర‌క సంబంధాన్ని పుర‌స్క‌రించుకొని స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌తి ఇంటిపై జాతీయ జెండా ఎగుర‌వేయాల‌ని ప్ర‌భుత్వం పిలుపునిచ్చింది. ప్ర‌తి ఇంటికి జాతీయ జెండాల‌ను ఉచితంగా …

Read More »

రేపు ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ లో ట్రాఫిక్ బంద్.. ఎందుకంటే..?

స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా  సామూహిక జాతీయ గీతాలాపనతో సమైక్యతా స్ఫూర్తిని చాటాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆకాంక్షించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపనను విజయవంతం చేయడానికి పోలీసుశాఖ ప్రత్యేకంగా కృషి చేయాలని సూచించారు. ఇందుకు జిల్లా కలెక్టర్లు, ఇతర పాలనాశాఖల అధికారులతో ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు …

Read More »

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జాతీయ‌ జెండా ఆవిష్క‌రించిన సీఎం కేసీఆర్

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవాన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్, ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నాచారితో పాటు ప‌లువురు నాయ‌కులు ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

తెలంగాణ అసెంబ్లీలో జాతీయ జెండా ఎగురవేసిన మండలి చైర్మన్‌, స్పీకర్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అసెంబ్లీలో స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. శాసనసభ ఆవరణలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనతంరం అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, అంబేద్కర్‌కు నివాళాలర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ సిబ్బంది పాల్గొన్నారు.వజ్రోత్సవాల్లో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తమ నివాసం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat