Home / Tag Archives: slider (page 370)

Tag Archives: slider

మరోసారి వార్తల్లో నిలిచిన కృతిశెట్టి

‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసి కుర్రకారు హృదయాల్ని దోచుకుంది మంగళూరు సోయగం కృతిశెట్టి. ఎవరికి సాధ్యం కాని చూడముచ్చటైన రూపం, చక్కటి అభినయంతో యువతరానికి చేరువైంది. ప్రస్తుతం ఈ భామ తెలుగు చిత్రసీమలో జోరుమీదుంది. భారీ సినిమాల్లో అవకాశాల్ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నది. ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్‌ మీదనే ఉందని.. మరే ఇతర విషయాల గురించి ఆలోచించే తీరిక లేదని చెప్పిందీ భామ. ముఖ్యంగా ప్రేమ విషయాలకు …

Read More »

బీజేపీని ఓడించ‌డం థ‌ర్డ్‌, ఫోర్త్ ఫ్రంట్‌తో కుదిరే ప‌ని కాదు

దేశంలో బీజేపీని ఓడించ‌డం థ‌ర్డ్‌, ఫోర్త్ ఫ్రంట్‌తో కుదిరే ప‌ని కాద‌ని ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ స్పష్టం చేశారు. అయితే ఆ ఫ్రంట్ సెకండ్ ఫ్రంట్ స్థాయికి ఎదిగితే ఈజీగా బీజేపీని ఓడించ వ‌చ్చ‌ని ఆయ‌న సూచించారు. ఓ జాతీయ ఛాన‌ల్‌కిచ్చిన ఇంట‌ర్వ్యూలో పీకే పై వ్యాఖ్య‌లు చేశారు. అయితే.. రాబోయే ఎన్నిక‌ల్లో తృణ‌మూల్‌ను థ‌ర్డ్‌ఫ్రంట్ గా ముందు పెట్టి, బీజేపీని ఓడిస్తారా? అని ప్ర‌శ్నించ‌గా..అది కుదిరే ప‌నికాదు. థ‌ర్డ్ …

Read More »

తలసేమియా రహిత రాష్ట్రంగా తెలంగాణ‌ను తీర్చిదిద్దుతాం

త‌ల‌సేమియా వ్యాధి బారిన ప‌డిన పిల్ల‌ల‌ను చూస్తుంటే బాధ క‌లుగుతుంద‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే ఆరోగ్య శ్రీ కింద అలాంటి పిల్ల‌లంద‌రికీ ఉచిత వైద్యం అందిస్తున్నామ‌ని తెలిపారు.తలసేమియా, సికెల్ సెల్ సోసైటీ ఆధ్వర్యంలో కమలా హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన స‌ద‌స్సుకు మంత్రి హ‌రీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు. తెలంగాణలో కమలా సోసైటీ తలసేమియా రోగులకు మంచి సేవ అందిస్తోంద‌ని …

Read More »

భార‌త ఆర్మీ చీఫ్‌గా జ‌న‌ర‌ల్ మ‌నోజ్ పాండే బాధ్య‌త‌లు స్వీక‌రణ

భార‌త ఆర్మీ చీఫ్‌గా జ‌న‌ర‌ల్ మ‌నోజ్ పాండే శ‌నివారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కూ భార‌త ఆర్మీ చీఫ్‌గా బాధ్య‌త‌ల్లో వున్న జ‌న‌ర‌ల్ ఎం.ఎం. న‌ర‌వాణే శ‌నివారం ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. మూడేళ్ల పాటు పాండే ఈ ప‌ద‌విలో కొన‌సాగనున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌న‌ర‌ల్ మ‌నోజ్ పాండే ఆర్మీకి ఉప చీఫ్‌గా ప‌నిచేసిన విష‌యం తెలిసిందే.కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ నుంచి మొద‌టి సారిగా ఆర్మీ చీఫ్‌గా ఎన్నిక కావ‌డం ఇదే …

Read More »

OTT లోకి ఆచార్య

తండ్రి తనయులైన మెగా స్టార్  చిరంజీవి,మెగా పవర్ స్టార్  రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన  ఆచార్య చిత్రానికి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. భారీ అంచ‌నాల‌తో శుక్ర‌వారం విడుద‌లైన ఈ చిత్రం మొద‌టి షో నుంచే నెగిటీవ్ టాక్‌ను తెచ్చుకుంది. క‌థ భాగానే ఉన్న క‌థ‌నం కొత్త‌గా లేద‌ని కొర‌టాల మార్కు ఈ చిత్రంలో క‌నిపించ‌లేద‌ని ప్రేక్ష‌కులు తెలిపారు. కొర‌టాల డైలాగ్స్, ఎలివేషన్స్ ప్రేక్ష‌కుల‌ను ఏ మాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయాయి. కాగా …

Read More »

గుజ‌రాత్ లో రూ. 450 కోట్ల డ్రగ్స్‌ స్వాధీనం

గుజ‌రాత్‌ తీరం‌లోని పిపా‌వావ్‌ పోర్టులో దాదాపు 90 కిలో‌గ్రా‌ముల హెరా‌యి‌న్‌ను స్వాధీనం చేసు‌కు‌న్నారు. దీని విలువ రూ.450 కోట్లు ఉంటుం‌దని అధి‌కా‌రులు తెలి‌పారు. ఇరాన్‌ నుంచి ఆమ్రేలి జిల్లా‌లోని పిపా‌వావ్‌ పోర్టుకు చేరు‌కున్న ఓ షిప్పింగ్‌ కంటె‌యి‌నర్‌ నుంచి ఈ డ్రగ్స్‌ను స్వాధీనం చేసు‌కు‌న్నారు. తని‌ఖీల నుంచి తప్పిం‌చు‌కు‌నేం‌దుకు డ్రగ్స్‌ అక్రమ రవా‌ణా‌దా‌రులు ప్రత్యేక పద్ధతి అవ‌లం‌బిం‌చా‌రని డీజీపీ అశిష్‌ భాటియా తెలి‌పారు. హెరా‌యిన్‌ ఉన్న ద్రావ‌ణంలో దారా‌లను నాన‌బెట్టి, …

Read More »

దేశంలో కరోనా విజృంభణ

 దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ మూడు వేలకు పైగానే నమోదవుతూ వస్తున్నాయి. తాజాగా 3688 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,30,75,864కు చేరాయి. ఇందులో 4,25,33,377 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,23,803 మంది మృతిచెందారు. ఇంకా 18,684 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో 1607 కేసులు ఢిల్లీలోనే ఉన్నాయి.గత 24 …

Read More »

పంట మార్పిడితో అధిక దిగుబడులు : ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి

రేగొండ మండల కేంద్రంలో రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని స్ప‌ష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. నీటి వనరులు సమృద్ధిగా ఉండటంతో చిరుధాన్యాలకు సంబంధించిన పంట‌ల‌ను వేయాల‌ని సూచించారు. అదే విధంగా పంట మార్పిడితో …

Read More »

తెలంగాణలో 24గంటల కరెంటు

తెలంగాణలో ఎక్కడ కూడా కనురెప్ప పాటు కరెంట్ పోవడం లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… ‘‘నేను హైదరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాను… హైదరాబాద్‌లో జెనరేటర్ పెట్టుకునే పరిస్థితి లేదు’’ అని తెలిపారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కొడుకు పెళ్లిలో జెనరేటర్ వాడినట్టు ఉన్నారన్నారు. హైదరాబాద్‌లో తాగు నీరు, కరెంట్ సమస్య ఎక్కడా లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నారు అంటే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat