తెలుగు సినిమ ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి హన్సికతో సరికొత్త సినిమా ప్రయోగం చేయబోతున్నారు. రుధ్రార్ష్ సెల్యూలాయిడ్ పతాకంపై.. బొమ్మక్ శివ నిర్మాణంలో హన్సిక మోత్వాని ముఖ్య పాత్రలో ‘105 మినిట్స్’ అనే ప్రయోగాత్మక చిత్రం తెరకెక్కిస్తున్నారు. ‘సింగిల్ షాట్’, ‘సింగిల్ క్యారెక్టర్’, ‘రీల్ టైం అండ్ రియల్ టైం’ ఈ చిత్రానికి హైలెట్స్ అని చెబుతున్నారు. ఒకే ఒక్క క్యారెక్టర్తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగే డ్రామా …
Read More »రాగి పాత్రలో నీరు ఎందుకు తాగాలంటే?
రాగి పాత్రలో నీరు ఎందుకు తాగాలంటే? కింద పేర్కొన్న అంశాలను తెలుసుకుందాం * మన శరీర బరువును తగ్గిస్తుంది. * ఎక్కువ కాలం యవ్వనంగా ఉండేలా చేస్తుంది * థైరాయిడ్ గ్రంధిని సంరక్షిస్తుంది. థైరాయిడ్ దరిచేరదు.. * అనేక క్యాన్సర్లు వచ్చే అవకాశాన్ని అరికడుతుంది * అలసట నుండి తొందరగా బయటపడేస్తుంది * చర్మం యొక్క పనితీరు గాడిలో పెడుతుంది * రక్తహీనతకు వ్యతిరేకంగా శరీరం పోరాడటానికి సహకరిస్తుంది. * …
Read More »కృతిశెట్టికి వరసగా ఆఫర్లు
‘ఉప్పెన’ సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది అందాల రాక్షసి .సో క్యూట్ భామ కృతిశెట్టి. ఈ అమ్మడికి వరసగా ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో రామ్ పోతినేని, నాని, సుధీర్ బాబు సినిమాల్లో నటిస్తోంది. ఇక ఇప్పుడు తమిళ స్టార్ ధనుష్ సరసన నటించే ఛాన్స్ అందుకుందట. మారి, మారి 2 సినిమాలను తెరకెక్కించిన బాలాజీ మోహన్ డైరక్షన్లో ధనుష్ ఓ సినిమా చే
Read More »అల వైకుంఠపురములో మరో రికార్డు
టాలీవుడ్ కి చెందిన మాటల మాంత్రికుడు,స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలుగా రూపొందిన చిత్రం అల వైకుంఠపురములో. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ను షేక్ చేసిన ఈ చిత్రం మ్యూజికల్గాను పెద్ద హిట్ కొట్టింది. థమన్ స్వరపరచిన బాణీలు సంగీత ప్రియులని ఎంతగానో అలరించాయి. కేవలం మన దేశంలోనే కాదు విదేశాలలోను ఈ సినిమా సాంగ్స్కు అదిరిపోయే క్రేజ్ వచ్చింది. తెలుగు …
Read More »తెలంగాణలో కరోనా విలయ తాండవం
తెలంగాణలో కరోనా విలయ తాండవం చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 4446 కరోనా కేసులు నమోదవగా మరో 12 మంది బాధితులు మరణించారు. 1414 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3.46 లక్షలకు చేరింది. ఇందులో 1,809 మంది బాధితులు వైరస్వల్ల మరణించగా, మరో 3.11 లక్షల మంది డిశ్చార్జీ అయ్యారు. …
Read More »వివేక్ కోటి మొక్కల లక్ష్యాన్ని పూర్తి చేస్తాం : ఎంపీ జోగినపల్లి
ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, తమిళ హాస్యనటుడు వివేక్ హఠాన్మరణం పట్ల రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. గ్రీన్ కలామ్ ప్రాజెక్టు ద్వారా కోటి మొక్కలు నాటాలనుకున్న వివేక్.. ఆ సంకల్పంలో భాగంగా 32 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రకృతి పట్ల, పర్యావరణ పరిరక్షణ పట్ల వివేక్ నిబద్ధత గొప్పదని, ఆయన కోటి మొక్కల కల నెరవేరకుండానే మరణించడం …
Read More »సూర్యాపేటలో ఫిక్లర్ ట్రీట్ మెంట్ ప్లాంట్
సూర్యాపేటలో ఎఫ్.ఎస్. టి.పి(ఫికల్ సర్జ్ ట్రీట్ మెంట్ ప్లాంట్) నిర్మాణం చేపట్టబోతున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. అందుకు అవసరమైన 10 ఎకరాల ప్రభుత్వ భూమిని మున్సిపాలిటికి బదలాయించాలని ఆయన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ని ఆదేశించారు.ఈ మేరకు శుక్రవారం ఉదయం మంత్రి జగదీష్ రెడ్డి ఇమాంపేట లో స్థలాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ లతో …
Read More »దేశంలో కరోనా వైరస్ విలయతాండవం
ప్రస్తుతం మన దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే 2,34,692 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,341 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 1,23,354 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 1,45,26,609కు చేరుకోగా, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 16,79,740. ఇప్పటి వరకు కరోనాతో 1,75,649 మంది చనిపోగా, 1,26,71,220 …
Read More »ప్రముఖ నటుడు వివేక్ కన్నుమూత
ఇటు తెలుగు అటు తమిళంతో పాటు కన్నడం లాంటి పలు భాషా చిత్రాల్లో తనకే సాధ్యమైన కామెడీతో కోట్లాది ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించిన ప్రముఖ హాస్య నటుడు వివేక్. ఆయన ఈ రోజు తెల్లవారుఝామున 4.35 ని.లకు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణం ప్రతి ఒక్కరికి షాకింగ్గా ఉంది. కమెడీయన్గానే కాకుంగా మానవతా వాదిగా,సామాజిక చైతన్యం గల వ్యక్తిగా అందరి ప్రశంసలు అందుకున్న వివేక్ ఇలా హఠాన్మరణం చెందడంతో అభిమానులు, …
Read More »సాగర్ ఉప ఎన్నిక.. ఇబ్రహీంపేటలో ఓటు వేసిన నోముల భగత్
నాగార్జునసాగర్లో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతున్నది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ కుటుంబ సమేతంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. హాలియాలోని ఇబ్రహీంపేటలో ఓటు వేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది. కరోనా బాధితులకు సాయంత్రం 6 గంటల తర్వాత ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో 41 మంది అభ్యర్థులు …
Read More »