ప్రతి రోజూ గోరు వెచ్చని నీటిలో పసుపు వేసుకుని కలుపుకుని తాగితే చాలా లాభాలున్నాయి. ఇలా తాగడం వలన కలిగే లాభాలు ఏమిటంటే..?
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది
క్యాన్సర్ ను నివారిస్తుంది
చర్మాన్ని కాంతివంతం చేస్తుంది
శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
