Home / SLIDER / ఎర్రవల్లి ఫాం హౌజ్ లో సీఎం కేసీఆర్ అత్యవసర భేటీ..?అందుకేనా..?

ఎర్రవల్లి ఫాం హౌజ్ లో సీఎం కేసీఆర్ అత్యవసర భేటీ..?అందుకేనా..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందుబాటులో ఉన్న మంత్రులు తన్నీరు హరీష్ రావు,తలసాని శ్రీనివాస్ యాదవ్,గంగుల కమలకర్,శ్రీనివాస్ గౌడ్,ఎర్రబెల్లి దయాకర్ రావు,సబితా ఇంద్రారెడ్డి తో ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో అత్యవసర భేటీ అయ్యారు.

ఈ భేటీకి సీఎస్ సోమేష్ కుమార్,సీఎంఓ ఓఎస్డీ స్మితా సబర్వాల్,ఫైనాన్స్ కమిషనర్,ఫైనాన్స్ సీఎస్ లతో సహా పలువురు ఉన్నతాధికారులు హజరయ్యారు. సుధీర్ఘంగా ఈ భేటీ జరుగుతూ ఉంది.

ఈ భేటీలో ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెటులో సంక్షేమాభివృద్ధి పథకాలకు కేటాయింపుల ఖర్చులు,ఉద్యోగాల నోటిఫికేషన్స్,పీకే టీమ్ ఇటీవల నిర్వహించిన సర్వే అంశాలు,ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల గురించి చర్చించనున్నట్లు తెలుస్తుంది. మరో వైపు మంత్రి కేటీఆర్ అమెరికా టూరులో ఉన్న సంగతి విధితమే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat