చాకలి(చిట్యాల) ఐలమ్మ వర్థంతి సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలో ఆమె విగ్రహానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. జోహార్ చాకలి ఐలమ్మ అని నినదించారు.వెట్టి చాకిరికి వ్యతిరేకంగా,బానిస సంకెళ్ళ విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ధీర వనిత చాకలి ఐలమ్మ అని మంత్రి వేముల కొనియాడారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి …
Read More »4కే రన్ లో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మంచి ఆరోగ్యానికి నడక, వ్యాయామమే మంచి మార్గమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మహవీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ లో వాకర్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో నిర్వహించిన 4కే రన్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు. తర్వాత జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ఇలాంటి రన్ కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లో నడక, సహజ ఆరోగ్య చైతన్యం …
Read More »అడ్డంగా బుక్ అయిన చంద్రబాబు
ఏపీలో అప్పటి ప్రభుత్వ హాయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అప్పటి ముఖ్యమంత్రి.. ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి .. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అడ్డంగా బుక్ అయ్యారని వైసీపీఎమ్మెల్యే.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు చాలా దిట్ట. కానీ ఆయన పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది అని మాజీ మంత్రి అనిల్ విమర్శించారు. …
Read More »ప్రధాని మోదీపై మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ ప్రశంసలు
ప్రధానమంత్రి నరేందర్ మోదీపై మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకమైన G-20 సదస్సును భారత్ దేశంలో నిర్వహించేలా ఏర్పాటు చేయడం తనకు చాలా ఆనందాన్ని కల్గించిందని అన్నారు. భారతవిదేశాంగ విధానానికి ప్రపంచ వ్యాప్తంగా తగిన ప్రాముఖ్యత పెరుగుతుంది. అటు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కేంద్రంలోని మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయం పట్ల మన్మోహాన్ సింగ్ హర్షించారు. ఇతర దేశాల ఒత్తిడికి తలోగ్గకుండా …
Read More »G-20 విందు… ఖర్గేకు అవమానం
G-20 సదస్సు సందర్భంగా రేపు శనివారం సాయంత్రం దేశ రాష్ట్రపతి ఓ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి G-20 అతిథులతో పాటు భారత్ కు చెందిన మాజీ ప్రధానులు.. కేంద్ర మంత్రులు.. వివధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పలువురు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం అందింది. అయితే ఈ సదస్సుకు ఏ రాజకీయ పార్టీకి చెందిన ఒక్క నేతకు కూడా ఆహ్వానం అందలేదు. కానీ చివరికి కేబినెట్ హోదా ఉన్న రాజ్యసభలో …
Read More »దళితబంధు పుణ్యమా అని వర్కర్ నుంచి ఓనర్గా మారాను
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధుతో దళితులు సొంత వ్యా పారాలతో దర్జాగా బతుకుతున్నారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నా రు. నిన్న గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన.. తిరుగు ప్రయాణంలో మం డల కేంద్రంలో దళితబంధుతో పెట్టిన ‘దేశీ ఛాయ్’ వద్ద ఆగారు. నాయకులతో కలిసి టీ తాగి డబ్బులు చెల్లించారు. ఈ సందర్భంగా …
Read More »తన రికార్డు తానే బద్దలు కొట్టుకున్న షారుఖ్ ఖాన్
బాలీవుడ్ బాద్ షా, కింగ్ షారుక్ ఖాన్ నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘జవాన్’. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. ఈ చిత్రంలో షారుక్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మరోవైపు ఈ చిత్రం కలెక్షన్ల పరంగానూ దూసుకుపోతోంది.తొలి రోజు జవాన్కు తిరుగులేని కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా రూ.120 కోట్లు కొల్లగొట్టి షారుక్ క్రేజ్ ఏంటో …
Read More »జైలర్ నటుడు మృతి
తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు మారిముత్తు హఠాన్మరణం చెందారు. ఆయన మరణంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో పెనువిషాదం చోటు చేసుకుంది. ఓ సీరియల్ కు డబ్బింగ్ చెబుతూ మారి ముత్తు హఠాత్తుగా కుప్పకూలిపోయాడు.. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది సమీపాన ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే ఆలోపే ఆయన గుండెపోటుతో మృతి చెందారని వైద్యులు తేల్చి చెప్పారు. కాగా ఈ నెల రెండో తారీఖున ఆయన ఇరవై ఏడో వివాహ …
Read More »జవాను మూవీపై మహేష్ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన మూవీ జవాన్. దర్శకుడు అట్లీ నేతృత్వంలో వచ్చిన ఈ మూవీ గురించి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. సూపర్ స్టార్ మహేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం గురించి ప్రిన్స్ మహేష్ బాబు మాట్లాడుతూ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ బ్లాక్ బస్టర్ సినిమా.. దర్శకుడు అట్లీ కింగ్ సైజ్ ఎంటర్ టైన్మెంట్ తో …
Read More »సరికొత్తగా అంజలి
వర్ధమాన కథానాయిక అంజలి ఓ వినూత్న ప్రయోగానికి సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ శిష్యుడు మైఖేల్ మిలన్..అంజలి ప్రధాన పాత్రలో ఓ లేడి ఓరియెంటెడ్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. విశేషమేమిటంటే ఇందులో ఓ గొరిల్లా కీలక పాత్రలో కనిపించనుంది.ఓ మహిళకు, గొరిల్లాకు మధ్య నడిచే ఎమోషనల్ డ్రామాతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. గొరిల్లాతో వచ్చే ఎపిసోడ్స్ను థాయ్లాండ్లో చిత్రీకరించబోతున్నారని, ఇందులో శిక్షణ తీసుకున్న ఒరిజినల్ గొరిల్లా నటించనుందని తెలిసింది. గ్రాఫిక్స్ …
Read More »