Home / BUSINESS (page 8)

BUSINESS

Gas Cylinder వినియోగదారులకు షాక్‌

దేశీయ చమురు కంపెనీలు వినియోగదారులకు షాక్‌ ఇచ్చాయి. వాణిజ్య సిలిండర్‌ ధరను రూ.266కు పెంచగా.. ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. పెరిగిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. తాజాగా పెంచిన ధరలతో కమర్షియల్‌ సిలిండర్‌ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.2000 మార్క్‌ను దాటింది. ఇంతకు ముందు ధర రూ.1735గా ఉండేది. ప్రస్తుతం రూ.2,175కు పెరిగింది. ముంబైల్‌లో 19 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1950, …

Read More »

మళ్లీ పెరిగిన  పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

 పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. లీట‌ర్ పెట్రోల్‌పై 36 పైస‌లు, డీజిల్‌పై 38 పైస‌లు పెంచారు. దీంతో హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర రూ. 109.73 కాగా, డీజిల్ ధ‌ర రూ. 102.80గా ఉంది. పెట్రోల్ ధ‌ర‌లు అమాంతం పెరిగిపోవ‌డంతో వాహ‌న‌దారులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెంచ‌డం వ‌రుస‌గా ఇవాళ నాలుగో రోజు. అన్ని రాష్ట్రాల్లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 100పైనే ఉన్న‌ది.

Read More »

I-Phone ఆర్డర్ చేస్తే వచ్చిన Two Nirma Soaps

ఆన్‌లైన్‌లో మ‌నం ఆర్డ‌ర్ చేసిన దానికి బ‌దులుగా వేరే వ‌స్తువులు వ‌చ్చిన ఘ‌ట‌న‌లు అనేకం ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఘ‌ట‌నే వెలుగు చూసింది. ప్లిఫ్‌కార్ట్‌లో ఓ యువ‌కుడు ఆపిల్ ఐఫోన్ 12ను ఆర్డ‌ర్ చేశాడు. కానీ ఆ ఫోన్‌కు బ‌దులుగా రెండు నిర్మా స‌బ్బులు రావ‌డంతో అత‌ను విస్తుపోయాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. బిగ్ బిలియ‌న్ డేస్ సేల్ కింద ఓ యువ‌కుడు ప్లిఫ్‌కార్ట్‌లో రూ. 53 వేల విలువ చేసే …

Read More »

ఫ్లిప్‌కార్ట్ లో క్రేజీ ఆఫర్స్

రాబోయేది పండుగ‌ల సీజ‌న్ కావ‌డంతో.. ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ సంస్థ‌ల‌న్నీ స్పెష‌ల్ సేల్స్‌ను ప్రారంభించాయి. ఇప్పటికే ప్రైమ్ మెంబ‌ర్స్ కోసం అమెజాన్.. గ్రేట్ ఇండియ‌న్ సేల్‌ను ఈరోజు నుంచి ప్రారంభించింది. అలాగే.. ఫ్లిప్‌కార్ట్ కూడా బిగ్ సేవింగ్ డేస్ పేరుతో సేల్‌ను నిర్వ‌హిస్తోంది. అక్టోబ‌ర్ 3 నుంచి ఈ సేల్ ప్రారంభం అవ‌నుంది. కానీ.. అక్టోబ‌ర్ 2 నుంచి అంటే ఈరోజు నుంచే ప్ల‌స్ మెంబర్స్ కోసం సేల్‌ను ప్రారంభించింది …

Read More »

ట్విటర్‌లో పోస్టులు పెట్టడం ద్వారా డబ్బులు

ఇక నుంచి ట్విటర్‌లో పోస్టులు పెట్టడం ద్వారా కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ప్రజాదరణ కలిగిన పోస్టులు పెట్టే వారికి ఆర్థిక లబ్ధి చేకూర్చే ఫీచర్‌ను చేర్చాలని మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ నిర్ణయించింది. మీరు పెట్టే పోస్టులకు వచ్చే లైకులను బట్టి మీకు డబ్బులు వస్తాయి. గురువారమే ట్విటర్‌ ఈ విషయాన్ని ప్రకటించింది. ట్విటర్‌లో ప్రస్తుతం పోస్టు పెట్టడానికి ఉన్న 280 అక్షరాల లిమిట్‌ను కూడా తీసేయాలని నిర్ణయించారు.  

Read More »

ఆధార్ ఉంటే ఇంటికే సిమ్ కార్డు

ఇకపై కొత్త సిమ్‌కార్డు తీసుకోవాలంటే  వ్యయప్రయాసలు అవసరం లేదు. ఇంటికే మొబైల్‌ డెలివరీకి టెలికాం ఆపరేటర్లకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌(డీవోటీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16న జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమలు చేస్తూ డీవోటీ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకా రం ఆయా టెలికాం ఆపరేటర్ల వెబ్‌సైట్‌లో ఆధార్‌ అథెంటికేషన్‌తో ఈ-కేవైసీని సమర్పించి, సిమ్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెలికాం ఆపరేటర్లు …

Read More »

ఎన్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బంఫర్ ఆఫర్లు

రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఎన్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో ఆఫర్లు ప్రకటించాయి. మంచి క్రెడిట్‌ స్కోర్‌ గల వారికి 6.70 శాతం వడ్డీ రేటుకే ఇంటి రుణాన్ని ఎస్‌బీఐ ఆఫర్‌ చేస్తుండగా సాధారణ వడ్డీ రేటు కన్నా 0.25 శాతం తక్కువ వడ్డీకే బీఓబీ ఇంటి, వాహన రుణాలు ఆఫర్‌ చేస్తోంది.  ఎంత రుణానికైనా ఒకే వడ్డీ : మంచి క్రెడిట్‌ స్కోర్‌ …

Read More »

అంబానీ చేతుల్లోకి జస్ట్ డయల్

దేశీయ ఈ-కామర్స్ మార్కెట్లో మరింత పట్టు సాధించే దిశగా రిలయన్స్ రిటైల్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా లోకల్ సెర్చింజిన్ జస్ట్ డయల్లో 40.95% వాటాలు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ రూ. 3,497 కోట్లని తెలిపింది. కంపెనీ తదుపరి వృద్ధి లక్ష్యాల సాధనకు తోడ్పడేలా జస్టడయల్ వ్యవస్థాపకుడు VSS మణి ఇకపైనా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా కొనసాగుతారని రిలయన్స్ తెలిపింది.

Read More »

రెడ్డీస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు. డా.కళ్ళం అంజిరెడ్డి గారి ప్రత్యేక వ్యాసం…

రెడ్డీస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు. డా.కళ్ళం అంజిరెడ్డి గారి ప్రత్యేక వ్యాసం…   జననం సాధారణ రైతు కుటుంబంలో పేరు ప్రఖ్యాతులు పొందిన కళ్ళం అంజిరెడ్డి గారు 1940లో గుంటూరు జిల్లా తాడెపల్లిలో జన్మించారు ఔషధ రంగంలో ఎవరైనా బహుళజాతి కంపెనీలను సవాలు చేయగలరా? ఫైజర్‌కు దీటుగా ఒక ఔషధ సంస్థను మనదేశంలో నిర్మించాలని కలగనే సాహసం ఎవరికైనా ఉంటుందా? ఇదిగో వచ్చేస్తున్నాం… అంటూ అమెరికా ఔషధ మార్కెట్లో పెనుసంచలనాలను నమోదు …

Read More »

ఆంధ్రప్రదేశ్ కు మేఘా ఆక్సిజన్ క్రయోజనిక్ ట్యాంకులు

• సింగపూర్ నుంచి మూడు ట్యాంకుల దిగుమతి • రక్షణశాఖ ప్రత్యేక విమానంలో పానాగఢ్ వైమానిక స్థావరానికి చేరుకున్నక్రయోజెనిక్ ట్యాంకులు • ఒక్కొక్క ట్యాంకు నుంచి కోటి 40 లక్షల లీటర్ల ఆక్సిజన్ లభ్యత • ప్రభుత్వానికి ఉచితంగా అందించిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ • ప్రస్తుత, భవిష్యత్తు ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యం • దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ లో ఆక్సిజన్ నింపుకుని రాష్ట్రానికి రానున్న ఆక్సిజన్ ట్యాంకులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat