Home / NATIONAL (page 33)

NATIONAL

ఫైర్‌తో అట్లుంటది మరి.. బెడిసికొట్టిన స్టంట్!

ఏ పని చేసినా ఆచితూచి చేయమంటారు పెద్దలు. ఏదో చేయాలని ఓవరాక్షన్ చేస్తే మొదటికే నష్టం జరుగక తప్పదు. ఇలాంటి ఘటనే ఒకటి వినాయక మండపంలో జరిగింది. ఓ వ్యక్తి తన విన్యాసాలతో అందర్ని ఆకట్టుకోవాలని చివరికి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. వినాయకచవితి సందర్భంగా సూరత్‌లోని పర్వతా పాటియా ప్రాంతంలో కొందరు యువకులు గణనాథుణ్ని మండపంలో కొలువుతీర్చేందుకు విగ్రహాన్ని తీసుకొస్తూ ఆనందంగా డ్యాన్సులు చేశారు. …

Read More »

కామారెడ్డిలో మంత్రి నిర్మలా సీతారామన్

తెలంగాణలో కామారెడ్డి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్   రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం బాన్సువాడకు చేరుకున్న కేంద్రమంత్రి మండలంలోని కొయ్యగుట్ట అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు.   ఆపై బాన్సువాడ పట్టణంలోని బీజేపీ   కార్యకర్త తుప్తి ప్రసాద్ ఇంట్లో  నిర్మల సీతారామన్  అల్పాహారం చేశారు. లోక్‌సభ ప్రవాస్ యోజనలో భాగంగా బాన్సువాడ నియోజకవర్గంలో కేంద్రమంత్రి  పర్యటిస్తున్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో రేషన్ …

Read More »

దేశంలో కొత్తగా 6168 కరోనా పాజిటీవ్  కేసులు

దేశంలో కొత్తగా 6168 కరోనా పాజిటీవ్  కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,44,42,507కు చేరాయి. ఇందులో 4,38,55,365 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,932 మంది మరణించారు. మరో 59,210 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 9685 మంది కరోనా నుంచి బయటపడగా, 21 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.రోజువారీ రికవరీ రేటు 1.94 శాతంగా ఉందని తెలిపింది. ఇక …

Read More »

చెవినొప్పి అని వెళ్తే చెయ్యి తీసేశారు!

బీహార్‌లోని పట్నాలో దారుణం చోటుచేసుకుంది. చెవినొప్పితో ఓ యువతి హాస్పిటల్‌కి వెళ్తే వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆమె తన చేయిని కొల్పోయింది. అసలేం జరిగిందటే.. శివహర్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల రేఖ చెవినొప్పితో పట్నాలోని మహావీర్ ఆరోగ్య సంస్థాన్ హాస్పిటల్‌కి వెళ్లింది. ఇందుకు జులై 11న వైద్యులు సూచించిన ఇంజక్షన్‌ను నర్సు రేఖ ఎడమ చేతికి వేసింది. అనంతరం శస్ర్తచికిత్స చేసి ఇంటికి పంపించారు. తర్వాత రేఖ చేయి …

Read More »

ఛీ..ఛీ.. పవిత్ర గంగానదిలో పాడు పనులు.. వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లోని ధర్మనగరిగా పేరొందిన ప్రయాగ్‌రాజ్ నగరంలో పవిత్ర గంగానదిలో కొందరు యువకులు చేసిన పనిని సర్వాత్రా అసహ్యించుకుంటున్నారు. సదరు యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ యువకులు ఏం చేశారంటే.. సాధారణంగా నదిలో పడవపై షికారు అంటే ఆ ఆనందమే వేరు. స్నేహితులతో కలిసి సెల్ఫీలు తీసుకోవడం, సరదాగా గడపడం మామూలే. అయితే కొందరు యువకులు మాత్రం పవిత్రమైన గంగానదిలో పడవలో వెళ్తూ ఏకంగా హక్కా …

Read More »

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

దేశంలో మళ్లీ  కరోనా పాజిటీవ్ కేసులు స్వల్పంగా పెరిగాయి.నిన్న బుధవారం 7231 కరోనా  పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.. తాజాగా  నేడు గురువారం కొత్తగా 7946 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,44,33,762కు చేరింది. ఇప్పటివరకు 4,38,45,680 మంది కోలుకోగా, 5,27,911 మంది బాధితులు కరోనాకు బలయ్యారు. మరో 62,748 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 9828 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారని, మరో …

Read More »

మతిస్థిమితం లేని వ్యక్తికి కడుపునొప్పి.. స్కానింగ్‌ రిపోర్ట్‌తో మైండ్‌బ్లాంక్

మతిస్థిమితం లేని ఓ 40 ఏళ్ల వ్యక్తి తీవ్ర కడుపునొప్పితో అల్లాడిపోయాడు. అతని బాధను బయటకు చెప్పుకోలేక, నొప్పి తట్టుకోలేక విలవిల్లాడిపోయాడు. గుర్తించిన కుటుంబసభ్యులు హుటాహుటిన హాస్పిటల్‌కు తీసుకెళ్లాగా సిటీ స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్ల మైండ్ బ్లాంక్ అయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. గుజరాత్ వీరావల్‌లోని మాల్‌దా ప్రాంతానికి చెందిన అర్జున్ చంద్బాకు పుట్టుకతోనే మతిస్థిమితం లేదు. మాట్లాడలేడు. చెవులు సరిగా వినపడవు. దీంతో కుటుంబమే అన్నీ అయి …

Read More »

పదేపదే అలా చేస్తున్నాడని ప్రైవేట్ పార్ట్‌పై వాత పెట్టిన టీచర్

కర్ణాటక రాష్ట్రంలోని ఓ అంగన్వాడీ కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. పదే పదే టాయిలెట్ వెళ్తున్నాడని ఓ పసిబిడ్డ ప్రైవేట్ పార్ట్‌కు వాతలు పెట్టింది అక్కడి అంగన్వాడీ టీచర్. కర్ణాటకలోని తమకూరు జిల్లాలోని ఓ అంగన్వాడీ కేంద్రంలో ఓ చిన్నారీ తరచూ ప్యాంట్‌లో మూత్రం పోసేస్తున్నాడు. పదే పదే ఇలా చేయడంతో అంగన్వాడీ టీచర్ కోపంతో చిన్నారిని భయపెట్టాలని అతని ప్రైవేట్ పార్ట్‌, తొడలపై వాతలు పెట్టింది. దీంతో తీవ్ర గాయపడ్డ …

Read More »

పూరీ బీచ్‌లో ఇసుక లడ్డూలతో గణనాథుడు..

ప్రతి ఏటా విభిన్న రీతిలో సముద్రపు ఒడ్డులో ఇసుకతో గణనాథుడిని తీర్చిదిద్దే ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ మరోసారి తన ప్రత్యేక చాటుకున్నాడు. ఒడిస్సాలోని పూరీ బీచ్‌లో 3,425 ఇసుక లడ్డూలు, కొన్ని పువ్వులు ఉపయోగించి వినాయకుడిని రూపొందించాడు. అంతే కాకుండా విగ్నేశ్వరుడుకి ఇరువైపులా మట్టితో రెండు ఏనుగులు కొలువుతీర్చాడు. దీనికి హ్యాపీ గణేశ్ పూజ అని అందకీ సందేశమిచ్చారు. మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. …

Read More »

ఐస్‌క్రీమ్ విక్రేతకు ఝలక్‌ ఇచ్చిన బుడ్డోడు.. నెటిజన్ల ఫిదా!

టర్కిష్‌ ఐస్‌క్రీమ్ విక్రేతలు కస్టమర్లకు వెంటనే ఐస్‌క్రీమ్ ఇవ్వకుండా వారితో కాసేపు ఆడుకుంటు ఉంటారు. చిన్నారులకు అయితే మరీ ఎక్కువగా ఏడిపిస్తుంటారు. దీంతో ఎవరికైనా విసుగురాక తప్పదు. అయితే ఓ బుడ్డోడు మాత్రం ఐస్‌క్రీమ్ విక్రేతకే ఝలక్ ఇచ్చాడు. ఇంతకీ ఆ బాబు ఏం చేశాడో తెలుసా.. సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం.. ఐస్‌క్రీమ్ తినడానికి కస్టమర్లు వెళ్లే వారు వెంటనే వారి చేతిలో పెట్టకుండా చేతికి ఇచ్చినట్టే ఇచ్చి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat