తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు రాష్ట్రంలోని అవ్వ తాతకు ముఖ్యంగా ఆసరా పింఛన్ల దారులకు శుభవార్తను తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలో పెంచిన పింఛన్లను ఈ నెల ఇరవై తారీఖు నుండి నియోజకవర్గాల వారీగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా పింఛన్ల వయోపరిమితి యాబై ఏడు ఏండ్లకు తగ్గించినట్లు సర్కారు ప్రకటించింది. వెంటనే యాబై ఏండ్లు ఉన్న అర్హులైన పింఛన్ల దారుల …
Read More »చంద్రబాబూ.. నువ్వు అప్పుడు సీఎం కదా ఏదైనా చెల్లుతుందనుకున్నావా.? జగన్ ఫైర్
ఇటీవల కూల్చేసిన ప్రజావేదిక నిర్మాణంపై ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో నిప్పులు చెరిగారు. నిబంధనలకు తిలోదకాలిస్తూ ప్రజావేదిక నిర్మించారని విమర్శించారు. అక్రమాలు కట్టడాలు తొలగిస్తే అసెంబ్లీలో చర్చించడం బాధాకరమని, చంద్రబాబు నివాసం చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉందని చెప్పుకొచ్చారు. అక్రమ కట్టడాల వల్లే వరదలు వస్తున్నాయని, తాను సీఎం కాబట్టి తనకు చట్టాలు వర్తించవు.. తనను ఏం ఎవరు ఏం చేస్తారంటూ చంద్రబాబు వ్యవహరించారని జగన్ ఆరోపించారు. …
Read More »సీఎం కేసీఆర్ కు నోబెల్ బహుమతివ్వాలి..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నోబెల్ బహుమతికి అర్హుడా.. సీఎం కేసీఆర్ కు నోబెల్ బహుమతి ఇవ్వాలా.. అవును ముఖ్యమంత్రి కేసీఆర్ నోబెల్ బహుమతికి అర్హుడంటున్నారు కేంద్రప్రభుత్వ సంయుక్త కార్యదర్శి,ఐఏఎస్ అధికారి బిపిన్ చంద్ర. ఆయన మాట్లాడుతూ “ముఖ్యమంత్రి కేసీఆర్ నోబెల్ బహుమతికి అర్హుడని “ఆయన అన్నారు. రానున్న రోజుల్లో మూడో ప్రపంచ యుద్ధం కనుక వస్తే అది నీటికోసమే. దానికి సమాధానానికి పునాది కాళేశ్వరం ప్రాజెక్టే …
Read More »మాజీ మంత్రి జూపల్లి పార్టీ మారుతున్నారా..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కి చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరబోతున్నారు అని వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి విదితమే. అయితే సోషల్ మీడియా,ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న వార్తలపై మాజీ మంత్రి కృష్ణారావు క్లారీటీ ఇచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో ఏర్పాటు చేసిన మీడియా …
Read More »మద్యం దుకాణాలపై జగన్ కేబినెట్ షాకింగ్ డెసిషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ పలు కీలక బిల్లులకు ఆమోద ముద్రవేసింది. సుమారు 12బిల్లులకు ఆమోదముద్ర వేసింది ఏపీ మంత్రివర్గం. ఇందులో భాగంగా కౌలు రైతులకు సాగు ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలు కల్పించేలా రూపొందించిన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వ్యవసాయం – 20,677 కోట్లు ఎడ్యుకేషన్ – 32,618 కోట్లు వైద్య, ఆరోగ్యం౼11399.23కోట్లు ఆరోగ్యశ్రీ౼1740కోట్లు కార్మికశాఖ౼978.58కోట్లు న్యాయ శాఖ౼937.37కోట్లు రైతు భరోసా౼8750కోట్లు ఉచిత విద్యుత్౼4525కోట్లు ధరల స్థిరీకరణ౼3000కోట్లు పెన్షన్. ౼12801కోట్లు …
Read More »మంత్రివర్గంలో జగన్ ఎటువంటి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు.?
ఏపీ ప్రభుత్వం మంత్రివర్గంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కౌలు రైతులకు సాగు ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలు కల్పించేలా రూపొందించిన బిల్లుకు ఆమోదం.. భూ యజమానులకు నష్టం రాకుండా రూపొందించిన బిల్లు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూముల రికార్డులను భవిష్యత్తులో ఎవ్వరూ టాంపర్ చేయకుండా, యజమానులకు శాశ్వత ప్రాతిపదికన హక్కులు కల్పించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భూ తగాదాలను తగ్గించేందుకు ల్యాండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ …
Read More »ఈనెల 24న ఏపీ గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకార కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 24న ప్రమాణస్వీకారం చేయనున్నారు. 24అంటే వచ్చే బుధవారం ఉదయం 11:30 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిశ్వభూషణ్ తో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 23న భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి తిరుపతి చేరుకుంటారు బిశ్వభూషణ్ హరిచందన్. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుని విజయవాడ చేరుకుంటారు. విజయవాడలోని మాజీ సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో …
Read More »జగసైనికులు రాపాకను ఎలా దుర్భాషలాడారు.. వైసీపీ సోషల్ మీడియా రియాక్షన్ ఏంటి.?
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం జగన్ దేవుడు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇది తన మాట కాదని మత్స్యకారులు అంటున్నారని రాపాక అన్నారు. సముద్రం లో వేటకు వెళ్లే జాలర్లకు రూ.10లక్షలు కేటాయించడంతో వారంతా తాము కోరుకున్న కోర్కెలు తీర్చేది గంగమ్మ తల్లి అయితే కోరకుండానే తీర్చే దేవుడు జగన్ అంటూ కొనియాడుతున్నారని రాపాక అన్నారు. …
Read More »చంద్రబాబూ నువ్వు దోచుకున్న వేల కోట్లు కక్కేదాకా వదిలేదిలేదు..
చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రజలకు ఏమీ చేసింది లేదు.ప్రజల సొమ్ము మొత్తం తన సొంత ప్రయోజనాలకే ఉపయోగించారు తప్ప రాష్ట్రానికి చేసింది మాత్రం శూన్యం.వైసీపీ నేత విజయసాయి రెడ్డి చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా మరోసారి ధ్వజమెత్తారు.పోలవరంలో అవినీతి, విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాల పైన కేంద్రం నుంచి క్లీన్ చిట్ వచ్చినట్టు మురిసి పోతున్నారు పచ్చదొంగలు. నాలుగు రోజులు ఓపిక పట్టండి అన్నీ బయట పడతాయి. దోచుకున్న వేల …
Read More »టీఆర్ఎస్ ముఖ్యనేతలతో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలతో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో జరిపిన భేటీ ముగిసింది. దసరా పండుగకల్లా పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణం పూర్తి చేయాలని నేతలకు పార్టీ అధినేత నిర్దేశం చేశారు. జిల్లా కార్యాలయాల భవనాల నిర్మాణ నమూనాలు నేతలకు అందజేశారు. అదేవిధంగా ఒక్కో జిల్లా కార్యాలయ నిర్మాణానికి రూ. 60 లక్షల చెక్కును అందజేశారు. పార్టీ సభ్యత్వ నమోదు వీలైనంత …
Read More »