తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారుపై ఒక పక్క ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు పలు తప్పుడు ఆరోపణలు చేస్తూ విషప్రచారాన్ని ప్రచారం చేస్తూ తమ పార్టీలకు చెందిన కార్యకర్తలకు ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రేణులను తప్పుడు మార్గంలో నడిచేలా ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల ఒక ప్రముఖ జాతీయ పార్టీకి సానుభూతిపరులమని చెప్పుకునే కొంతమంది నెటీజన్లు తెలంగాణలో మహిళల మిస్సింగ్ కేసులేక్కువగా …
Read More »కేసీఆర్ నీటి దౌత్యం…ముగ్గురు ముఖ్యమంత్రులతో రికార్డు
టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నీటి దౌత్యంలో మరో కీలక ముందడుగు పడనుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో 70 శాతం భూభాగానికి సాగు, తాగు నీటితో పాటు పరిశ్రమలకు సైతం నీరందించేలా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 21న ఉద యం 11 గంటలకు మేడిగడ్డ బ్యారే జీ వద్ద పంపుల స్విచ్ ఆన్ చేసి, ప్రాజెక్టును …
Read More »వైసీపీకి ఆ “ఆఫర్” ..? జగన్ క్లారీటీ..?
నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి వర్యులు అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా రేపు జరగనున్న నీతి ఆయోగ్ మీటింగ్ గురించి తాను ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో తమ అభ్యర్థనలను వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న అంశంపై …
Read More »ఏపీ డిప్యూటీ సీఎం అళ్లనాని చేసిన”పనికి” అందరూ షాక్..!
నవ్యాంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు సాయం అందించి నిజమైన ప్రజాసేవకుడిగా నిలిచారు. విజయవాడ జాతీయ రహదారిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు గాయాలపాలయ్యారు. అదే రహదారిలో వెళుతున్న వైద్యశాఖ మంత్రి ఈ ఘటనను చూసి వెంటనే స్పందించి తన కాన్వాయ్లో క్షతగాత్రులను విజయవాడ ఆస్పత్రికి పంపించారు. ఏలూరు నుండి అమరావతిలోని అసెంబ్లీకి వెళుతున్న ఆళ్ల నాని విజయవాడ దాటుతుండగా …
Read More »గంటా గుండెల్లో రైళ్ళు..జగన్ అస్సలు వదలడు !
యావత్ రాష్ట్రాన్ని కుదిపేసిన విశాఖ భూరికార్డుల ట్యాంపరింగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) 6 నెలలు విచారించింది. లక్షల ఎకరాల భూరికార్డులు ట్యాంపరింగ్, గల్లంతైన విషయంపై సిట్ చేపట్టిన దర్యాప్తు కేబినెట్ చేతిలో పడేసరికి అందులోని కీలక నిందితులు చీకట్లోనే ఉండిపోయారనేది బహిరంగ వాస్తవం.. ఇవే అనుమానాలు విశాఖ ప్రాంత ప్రజలు నివృత్తి చేస్తున్నారు. సిట్ నివేదికను చంద్రబాబు ప్రభుత్వం రాజకీయంగా వినియోగించాలని …
Read More »సీఎం పడ్నవీస్ కు సీఎం కేసీఆర్ ఆహ్వానం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేయాల్సిందిగా ఫడ్నవీస్ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. అంతకుముందు సీఎం కేసీఆర్ రాజ్భవన్లో గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్ రావును కలిసి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. సీఎం వెంట మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోష్, …
Read More »ప్రైవేట్ ఎడ్యుకేషన్ మాఫియాపై సీఎం జగన్ ఉక్కుపాదం
ప్రపంచంలో మనిషికి పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం రావాలి.. విద్యార్థులను సక్రమంగా తయారుచేసి సమాజంలోకి ప్రవేశింపజేస్తే సమాజానికి ఎంతో మేలుజరుగుతుంది. పాలకులు విద్యార్థుల సంఖ్య నమోదు పెంచడంలో సంబరపడకుండా బోధనలో నాణ్యతలపై దృష్టి పెట్టాలి. సరిగ్గా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే పని మీద ఉన్నారు. ప్రైవేటు స్కూళ్ల ఫీజుల నియంత్రణపై రెగ్యులేటరీ కమీషన్ ఏర్పాటు చేస్తున్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉండి ప్రజలకిచ్చిన హామీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేసిన …
Read More »ఏపీ టీడీపీ ఎమ్మెల్యేల్లో ఈ వింత పరిస్థితికి జగన్ స్టేట్ మెంటే కారణమా.?
ఏపీ టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందట.. ముఖ్యంగా గెలిచిన ఎమ్మెల్యేలకంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎంతో ఆనందంగా ఉన్నారట.. గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రం బాధపడుతున్నారట.. ఎందుకో తెలుసా.? దానికి తాజాగా సీఎం జగన్ ఇచ్చిన స్టేట్ మెంటే కారణం.. రాజకీయంగా పార్టీలు ఎవరైనా మారొచ్చు.. అయితే రాజ్యాంగబద్ధంగా మారాలి. ఇదే విషయం జగన్ చెప్తూ ఎవరైనా తెలుగుదేశం ఎమ్మెల్యేలు తన పార్టీలోకి వస్తే కచ్చితంగా రాజీనామా చేసి రావాలని …
Read More »రేపు ముంబై వెళ్లనున్న సీఎం కేసీఆర్.. ఎందుకంటే..?
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుక్రవారం ముంబై వెళ్లనున్నారు. ఉదయం 10.20కి హైదరాబాద్ నుంచి బయలుదేరి ముంబై రాజ్ భవన్ చేరుకుంటారు. మద్యాహ్నం రెండు గంటలకు మహారాష్ట్ర సీఎం అధికార నివాసమైన వర్షకు చేరుకుంటారు. ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా దేవేంద్ర ఫడ్నవీస్ ను …
Read More »ఈనెల 17న.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస గృహాలు ప్రారంభం..!!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైదర్ గూడలో ఎమ్మెల్యే , ఎమ్మెల్సీల కోసం కొత్తగా నిర్మించిన నివాస గృహాలను ఈనెల 17న స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. 17న ఏరువాకపౌర్ణమి పురస్కరించుకుని మంచి రోజు కావడంతో నివాస గృహాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు.ఈ సందర్భంగా 17న ఉదయం 6 గంటలకు కొత్త నివాసాలకు కేసీఆర్ గృహవాస్తు పూజలు చేయనున్నారు. మొత్తం 4.5 ఎకరాల్లో …
Read More »