ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేల వివాదం ఇంకా తీవ్రరూపం దాల్చుకుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీలో పెను దుమారం రేపింది. ఈ క్రమంలో ఆయన చేసిన రాజ్యాంగంపై వ్యాఖ్యల గురించి ఆనం రాంనారాయణరెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమని వెంకటగిరి ఇంఛార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి అన్నారు. అన్నం పెట్టిన చేతినే కాటేసే రకం ఆనం అని మండిపడ్డారు. వయసు …
Read More »మెగాస్టార్ చిరంజీవి మరోసారి దాతృత్వం
మెగాస్టార్ చిరంజీవి మరోసారి దాతృత్వం చాటుకున్నారు. సినీ ఇండస్ట్రీలో పనిచేసి ఇబ్బందుల్లో ఉన్న కళాకారులకు సాయం అందించడంలో ముందుండే మెగాస్టార్.. తాజాగా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒకప్పటి కెమెరామన్ దేవరాజ్కు రూ.5 లక్షల సహాయం అందించారు. దేవరాజ్ చిరంజీవి నటించిన నాగు, పులిబెబ్బులి, రాణి కాసుల రంగమ్మ సినిమాలకు పనిచేశారు.
Read More »సమాజంలో ఉన్నతమైన విలువలు నెలకొల్పాలి : మంత్రి హరీశ్రావు
రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది సేవా ఆధారిత, లాభాపేక్ష రహిత సంస్థ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ నూతన వసతి గృహ నిర్మాణానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజా బహదూర్ వెంకట రామారెడ్డి స్థాపించిన …
Read More »పెళ్ళి పీటలు ఎక్కనున్న మహేష్ బాబు హీరోయిన్
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటులు సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీల పెళ్లి జైసల్మీర్లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఈనెల 6న జరగనుందని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈనెల 4, 5న సంగీత్, హల్దీ వేడుకలు దుబాయ్ లో జరుగుతాయని ఆ వార్తల సారాంశం. సినీ ప్రముఖుల కోసం ముంబైలో రిసెప్షన్ కు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. వీరిద్దరూ చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. భరత్ అనే నేను, …
Read More »ఏపీలో దారుణం-టీడీపీ నేతపై కాల్పులు
ఏపీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాల గ్రామంలో కాల్పులు కలకలం రేపాయి.ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ మండలాధ్యక్షుడు బాల కోటిరెడ్డిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఆయన ఇంట్లోకి వెళ్లిన ప్రత్యర్థులు కాల్పులు జరిపి పారిపోయినట్లు తెలుస్తోంది. కాగా కాల్పుల్లో గాయపడిన బాలకోటిరెడ్డిని ఆయన కుటుంబసభ్యులు వెంటనే నర్సారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన జరిగిన …
Read More »ఈ నెల 11న తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో టూర్ ఖరారైంది. ఈ నెల 11న కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన పార్లమెంటరీ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్, పెద్దపల్లి, మహాబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు. మరోవైపు ఈ నెల చివరి వారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం రాష్ట్రంలో పర్యటించనున్నారు.
Read More »తెలంగాణ నిరుద్యోగ యువతకు ముఖ్య గమనిక
తెలంగాణలో సర్కారు కొలువుల జాతర కొనసాగుతున్న సంగతి విదితమే. ఈ క్రమంలో రాష్ట్ర గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో(BC, ST, SC) 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్, మ్యాట్రన్, మహిళా సూపరింటెండెంట్ ఖాళీల భర్తీకి దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. డిగ్రీ, బీఈడీ/డీఈడీ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. ఇంకా అప్లై చేసుకోనివారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే ఒకసారి దరఖాస్తు గడువును పెంచారు. మరోసారి పెంచే అవకాశం …
Read More »బడ్జెట్లో దేశాభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు కనపడటంలేదు: మంత్రి కేటీఆర్
కేంద్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది.. అందులో దేశాభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు కనపడటంలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని విమర్శించారు. చైనా, జపాన్ లాంటి దేశాలు అభివృద్ధిలో ముందున్నాయని చెప్పారు. భారత్లో ఆర్థికాభివృద్ధి కన్నా.. రాజకీయాలపై దృష్టిపెడతారు. అయితే ఇతర దేశాల్లా మన దేశంలోనూ ఆర్థిక అభివృద్ధిపై దృష్టిసారిస్తే నంబర్ వన్గా ఎదుగుతామని వెల్లడించారు. ప్రపంచంలో గుర్తించదగిన బ్రాండ్స్ మన దేశం నుంచి …
Read More »SHOOTING: తెదేపా మండల అధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై కాల్పులు
SHOOTING: పల్నాడు జిల్లాలో కాల్పులు కలకలం రేగింది. రొంపిచర్ల మండలం అలవాలలో తెదేపా మండల అధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై అర్ధరాత్రి కొంతమంది దుండగులు కాల్పులు జరిపారు. 2 రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ సంఘటనలో బాలకోటిరెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆస్పత్రికి తరలించారు. తెదేపాలో అంతర్గత కుమ్ములాటే….ప్రమాదానికి కారణమా? లేక ఇంకేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా బాలకోటిరెడ్డిపై దాడి జరిగింది. అయితే …
Read More »PHONE TAPPING: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైకాపా నేతల ఫైర్
PHONE TAPPING: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైకాపా నేతలు భగ్గుమంటున్నారు. కోటంరెడ్డి కావాలనే పార్టీపై బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ జరిగితే ముందే చెప్పాలి గానీ…..ఇప్పుడు ఇలా బహిరంగంగా ఆరోపణలు చేయడం ఎంత వరకు సమంజసమో చెప్పాలని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేయడమే ప్రభుత్వ పనా? అని ప్రశ్నించారు. కోటంరెడ్డిపై ఆ పార్టీకి చెందిన మంత్రి గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని, కొడాలి నాని తీవ్ర స్థాయిలో …
Read More »