పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »ప్రజల్లోకి వినూత్న కార్యక్రమంతో సీఎం కేసీఆర్..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలపై అటు దేశవ్యాప్తంగా ఇటు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నసంగతి తెలిసిందే..ఈ క్రమంలో వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. ఇందుకుగాను ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ క్యాడర్ను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. రాబోయే నాలుగు నెలలపాటుగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలు జరుగబోతున్నాయి. ప్రభుత్వ పథకాల ప్రచారంలో క్యాడర్ ఉత్సాహంగా పాల్గొనడానికి పార్టీ నాయకులను సంసిద్ధులను …
Read More »