పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »ఒకరి చేయి ఒకరు పట్టుకుని రైలు పట్టాలపై తలపెట్టిన ప్రేమ జంట
ఒకటిగా కలిసి జీవించలేమని ఆ జంటలో వచ్చిన ఆలోచనతో దారుణం జరిగిపోయింది. ఈ విషాదకర సంఘటన వజ్రపుకొత్తూరు మండలం పూండీ సమీపంలోని బెండుగేటు వద్ద గురువారం సాయంత్రం జరిగింది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని తండేవలస గ్రామానికి చెందిన అమలాపురం అప్పలరాజు (24), బుడుమూరు పద్మ (18) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అప్పలరాజు బెండిగేట్ సమీపంలోని నందిగాం మండలం కవిటి అగ్రహారం వద్ద ఉండే ఇటుకల బట్టీలో కూలీగా పనిచేస్తున్నారు. …
Read More »