Recent Posts

నిన్నుముఖ్యమంత్రిగా చూడాలని ఉంది..

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు అలుపు ఎరగకుండా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.ఈ క్రమంలో జగన్ పాదయాత్ర నేటికి 73వ రోజుకి చేరుకుంది. ఈ నేపధ్యంలో నెల్లూరు జిల్లలో కోనసాగుతుంది .జగన్ పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరు మండలం మేగనూరుకు చెందిన కె.చెంచమ్మ …

Read More »

నేడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్‌పోలియో..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ( ఆదివారం ) పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 36,55,204 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం ఆయా విభాగాలకు అవగాహన కల్పించారు. కాగా 55 లక్షల డోస్‌లు వేసేందుకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఏర్పాట్లు చేపట్టింది. మహిళా, శిశుసంక్షేమశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్, ఐకేపీ, డిఫెన్స్, నేవీ, ఆర్టీసీ శాఖల …

Read More »

గ్రూప్ 4 కొలువ‌ల భర్తీ ప్ర‌క్రియ‌కు స‌న్నాహాలు..

గ్రూప్‌4 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల ప్రక్రియను ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు టీఎస్‌పీఎస్‌సీ వేగవంతం చేసింది. సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగరావుతో టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో భేటీ అయ్యారు. దాదాపుగా మూడు గంటల పాటు ఈ సమావేశం జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రస్తుతం గ్రూప్‌ 4 కేటగిరీలో ఎనిమిది వందల ఖాళీలు ఉన్నాయని తెలిపిన టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి మరిన్ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat