Recent Posts

ఢిల్లీకి బయలుదేరిన రాష్ట్రపతి

ప్రపంచ తెలుగుమహాసభల ముగింపువేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన పర్యటనను ముగించుకోని ఢిల్లీకి పయనమయ్యారు. బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు.ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ సీఎం మహమూద్‌ ఆలీ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ఢిల్లీకి బయలుదేరారు.

Read More »

ప్రపంచ తెలుగు మహాసభల పై అల్లు అర్జున్ షాకింగ్ ట్వీట్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర వేదికగా డిసెంబర్ 15 నుండి 19 వరకు జరిగిన ప్రపంచ తెలుగు మహా సభలకి రాష్ట్రం నుండే కాదు విదేశాల నుండి భాషాభిమానులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేసిన విషయం తెలిసిందే . ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుండి తెలంగాణ ప్రభుత్వ౦, ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసలవర్షం కురిపిస్తున్నారు . ఈ నేపధ్యంలో I whole heartedly appreciate this …

Read More »

ఎంపీ పొంగులేటికి సీఎం కేసీఆర్ పరామర్శ

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఇటీవలే శ్రీనివాస్‌రెడ్డి తండ్రి రాఘవరెడ్డి మృతి చెందిన విషయం విదితమే. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి ఖమ్మం బయల్దేరిన సీఎం.. కల్లూరు మండలం నారాయణపురంకు మధ్యాహ్నం చేరుకున్నారు. ఎంపీ పొంగులేటి నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు ఆయనను పరామర్శించారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat