Recent Posts

హిమాచల్ ప్రదేశ్ బీజేపీ పార్టీకి బిగ్ షాక్..

సోమవారం విడుదలైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం అరవై ఎనిమిది స్థానాల్లో బీజేపీ పార్టీ నలబై నాలుగు స్థానాల్లో ,కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో ,ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందారు .అయితే బీజేపీ పార్టీ అధికారాన్ని చేపట్టిన కానీ ఆ పార్టీకి ఎవరు ఊహించని షాక్ తగిలింది .ఆ పార్టీ తరపున పోటి చేసిన ప్రముఖులిద్దరూ ఓడిపోయారు . అందులో మొదట ఆ పార్టీ సీఎం …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర‌పై మోడీ ఆరా..! ఎందుకో తెలుసా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత, వైకాపా అధినేత‌ వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌డుతున్న ప్ర‌జా సంక‌ల్ప పాదయాత్ర ఇప్పుడు ఏపీ స‌ర్కార్ గుండెళ్లో రైలు పరుగెత్తేలా చేస్తోంది. న‌వంబ‌ర్ 6వ తేదీన ప్రారంభ‌మైన జ‌గ‌న్ పాద‌యాత్రకు ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జాద‌ర‌ణ పెరుగుతోంది. జ‌గ‌న్ అడుగులో అడుగు వేసేందుకు భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు విచ్చేస్తుండ‌టంతో… జ‌గ‌న్ పాద‌యాత్ర ఇప్పుడు ప‌లు పార్టీల‌ను ఆక‌ర్షిస్తోంది. దీంతో అలెర్ట్ అయిన చంద్ర‌బాబు స‌ర్కార్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు …

Read More »

ఉదారతను చాటుకున్న వైఎస్ జగన్.

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ముప్పై ఎనిమిది రోజులుగా రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అనంతపురం జిల్లాలో జగన్ కు విభిన్న వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది .పాదయాత్రలో భాగంగా జగన్ అన్ని వర్గాల ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకుపోతున్నారు . దాదాపు ముప్పై ఎనిమిది రోజు పాదయాత్ర చేస్తున్న జగన్ పంట పొలాల్లోకి వెళ్లి మరి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat