పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »ఉత్తమ్..కాంగ్రెస్ గెలిచేందుకు ఇది పంజాబ్కాదు..
పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుమాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ రాములు నాయక్ వ్యాఖ్యానించారు. పంజాబ్ మోడల్ తరహాలో తెలంగాణలో రిజర్వుడు నియోజకవర్గాలన్నిటిలో గెలుస్తామని దళిత, గిరిజనులను ఉత్తమ్ అవమాన పరుస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ గెలవడానికి ఇది పంజాబ్ కాదని..తెలంగాణ అని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం టీడీఎల్పీలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ సుదీర్ఘ పాలనలో దళిత గిరిజనులను ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఆదివాసీలు ,లంబాడాల …
Read More »