పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన..రాష్ట్రంలో పెట్టుబడులకు అంతర్జాతీయ సంస్థల ఆసక్తి
తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ కంపెనీల సీఈఓలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు కోరారు. జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ చైర్మన్, సీఈఓ జాన్ ఫ్లానరీ, వాన్చూ కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ విశాల్ తో మంత్రి కేటీఆర్ ఢిల్లీలో సమావేశమయ్యారు. పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడుదారులను ఆకర్షించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఐటీ, ఇండస్ట్రియల్ పాలసీలను కేటీఆర్ పారిశ్రామిక వేత్తలకు వివరించారు. పెట్టుబడుదారులకు రాష్ట్ర …
Read More »