పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »బెంగళూరులో మంత్రి కేటీఆర్…10వేల ఉద్యోగాల కల్పించే కంపెనీతో ఒప్పందం
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు బెంగళూరు పర్యటన విజయవంతం అయింది. తెలంగాణలో మౌళిక వసతుల యంత్ర పరికరాల తయారీ పార్కు (infrastructure equipment manufacturing park) ఏర్పాటు చేయనున్నారు. ఈ పార్క్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం, శ్రేయి ఇన్ప్రాస్టక్చర్ కంపెనీ (ఒట్టివో ఏకాణమిక్ జోన్స్ ) తో ఒక అవగాహన ఒప్పందాన్ని ఈరోజు కుదుర్చుకుంది. బెంగుళూరులో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం జహీరాబాద్లోని …
Read More »