పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »రహదారుల నిర్మాణంలో జాప్యాన్ని ఉపేక్షించేది లేదు..మంత్రి జగదీష్ రెడ్డి
రహదారుల నిర్మాణంలో జాప్యాన్ని ఎటువంటి పరిస్థితులలో ఉపేక్షించేది లేదని రాష్ట్ర విద్యుత్ మరియు యస్.సి అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు వంద కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టినప్పటికీ,నిర్మాణపు పనులు చేపట్టిన కాంట్రక్టర్లు పనులను వేగవంతం చేయలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ణిత గడువు తేదీ లోపు పూర్తి చెయ్యాల్సిన నిర్మాణపు పనులను జాప్యం చేస్తున్న ఏజెన్సీలపై కొరడా ఝళిపించాలని ఆయన అధికారులను …
Read More »