పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »ఏపీ రైతులు ఆడపిల్లల్ని అమ్ముకుంటున్నారు.. సాయం చేయండ్రా అంటే..!!
సినీ నటుడు శివాజీ మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డాడు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదాపై దీక్షలు, నిరసనలు చేస్తున్న వారికి మద్దతు తెలుపుతూ, యువతలో ఉత్సాహాన్ని నింపుతూ గళమెత్తిన శివాజీ గత కొంతకాలంగా సైలెంటైన విషయం తెలిసిందే. అయితే, తాజాగా సినీ నటుడు శివాజీ మీడియా ముందుకొచ్చాడు. చాలా మంది నాయకులు ఈ మధ్యన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాతో ఏమొస్తుంది..? ప్రత్యేక హోదా ఏమన్నా టానిక్కా..? …
Read More »