పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »అనంతలో ఎంపీ సీట్లు వారికే.. తేల్చేసిన జగన్..!
జగన్ పాదయాత్ర ప్రస్తుతం అనంతపురం జిల్లాలో జోరుగా సాగుతోంది. శుక్రవారం హైదరాబాద్ సీబీఐ కోర్టుకు హాజరైన జగన్.. మళ్లీ అనంత చేరుకొని తన పాదయత్రని కొనసాగిస్తున్నారు. ఇక అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన జగన్ అనంతలోని ఎంపీ సీట్ల విషయంలో సంచలన ప్రకటన చేశారు. జిల్లాలోని రెండు ఎంపీ సీట్లలో ఒకదాన్ని బీసీలకు కేటాయిస్తామని జగన్ ప్రకటించారు. గత ఎన్నికల్లో తాము తప్పిదం చేశామని.. ఈ సారి అలాంటి …
Read More »