Recent Posts

”పేద కుటుంబానికి వైసీపీ అండ‌”.. రూ. ల‌క్ష ఆర్థిక సాయం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జగన్ త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు మ‌ద్ద‌తుగా జ‌నం జ‌గ‌న్ అడుగులో అడుగు వేస్తున్నారు. రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి కూడా అభిమానులు త‌ర‌లి వ‌చ్చి పాద‌యాత్ర‌లో పాల్గొంటున్నారు. పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్‌ను వృద్ధులు, మ‌హిళ‌లు, యువ‌త క‌లిసి త‌మ కష్ట సుఖాలు చెప్పుకుంటున్నారు. వృద్ధులైతే పింఛ‌న్లు రావ‌డం లేద‌ని, యువ‌త అయితే …

Read More »

నాడు కాకతీయ రాజులు..నేడు టీఆర్‌ఎస్ సర్కార్

నాడు  కాకతీయులు చెరువులు తవ్వించారు అని ఇప్పటి వరకు చదువుకున్నాం. ఇక మీదట తెలంగాణ రాష్ట్ర సారధి, రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు కూడా చెరువులు తవ్వించారని ఇక మీదట చదువుకోవాల్సి ఉంటుంది. అప్పుడెప్పుడో కాకతీయుల కాలం తరువాత ఇప్పుడు తిరిగి కొత్త చెరువుల నిర్మాణానికి తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. సమైక్య పాలకుల కుట్రలతో నిరాదరణకు గురైన కాకతీయుల కాలం నాటి చెరువులను మిషన్‌కాకతీయ ద్వారా పునరుద్ధరణ చేపట్టిన సర్కారు …

Read More »

హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్.. ప్ర‌జ‌ల‌తో మొద‌టి ముఖాముఖి ఎక్క‌డంటే..!

తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) ఆలోచనల నుంచి పుట్టుకువచ్చిన అప్నా షహర్.ఈ వేదిక ద్వారా మంత్రి కేటీఆర్ ప్రజలను నేరుగా కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంతో పాటు సాధ్యాసాధ్యాలను బట్టి అక్కడికక్కడే పరిష్కారం చూపనున్న సంగ‌తి తెలిసిందే. దీంతో పాటు నగరాభివృద్ధిపై సామన్యపౌరులతో పాటు ప్రజాప్రతినిధులు, సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. అదే సమయంలో ప్రభుత్వం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat