పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »తుపాకులగూడెం బ్యారేజీ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రాజెక్టులబాట పట్టారు.నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరిన సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లిలోని తెలంగాణ భవన్ కు చేరుకొని రాత్రి బస చేసారు ..అక్కడినుంచి ఇవాళ ఉదయం బయలుదేరి తుపాకులపల్లి బరాజ్ వద్దకు చేరుకొని అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు . బ్యారేజీ పనుల పురోగతిపై కేసీఆర్కు అధికారులు వివరించారు. దీంతో పాటుగా మేడిగడ్డ, కన్నెపల్లి ప్రాజెక్టులను కేసీఆర్ సందర్శించనున్నారు. సీఎం …
Read More »