పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »క్రిస్మస్ పండుగ తర్వాత ప్రత్యేక అసెంబ్లీ
క్రిస్మస్ పండుగ తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది . రాష్ట్రంలోని తండాలను పంచాయతీలు గా మారుస్తామని ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో పాటు అనుబంధ గ్రామాలను కూడా పంచాయతీలుగా మార్చాలని భావిస్తున్నారు.తండాలను పంచాయతీలుగా మార్చడానికి,గ్రామాలకు నిధులు కేటాయించడంతో పాటు అధికారాలు కల్పించడానికి ప్రత్యేకంగా చట్ట సవరణ చేయాల్సి ఉంది. దీంతో గ్రామపంచాయతీ చట్టానికి …
Read More »