పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »కేటీఆర్ 28 రాష్ర్టాలకు మంత్రిగా ఉండాలంటున్న కేంద్ర ఐఏఎస్ అధికారిణి
‘కేటీఆర్…మిమ్మల్ని క్లోన్ (ప్రతిసృష్టి) చేసి మిగతా 28 రాష్ట్రాలకు కూడా ఎలా ఉపయోగించుకోవాలో చెప్పండి’. ఇది కేంద్ర సర్వీసుల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి,కేంద్ర డీఓపీటీ కార్యదర్శి అరుణా సుందర్రాజన్ చేసిన కామెంట్. జీఈఎస్ ప్రారంభానికి ఒకరోజు ముందు రోజు మంత్రి కేటీఆర్తో సమావేశమైన సందర్భంగా చేసిన ప్రశంస. సహజంగా కేంద్ర అధికారులు ఎవరూ రాష్ట్ర మంత్రులను పొగడరని పేర్కొంటూ అలాంటి నేపథ్యంలో మంత్రి కేటీఆర్కు ఈ కితాబు దక్కడం …
Read More »