Recent Posts

జీఈఎస్ రెండో రోజు..మంత్రి కేటీఆర్ బిజీ బిజీ

గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్ స‌మ్మిట్ సంద‌ర్భంగా రెండో రోజు సైతం మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గ‌డిపారు. ఫేస్‌బుక్ పబ్లిక్ పాలసీ హెడ్ జేంస్ హెయిర్‌స్ట‌న్, బిజినెస్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆష్ జవేరి, పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంఖి దాస్‌లు ఇవ్వాళ ఐటీ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, డేటా అనలటిక్స్ రంగంలో తమ కంపెనీ చేస్తున్న పనిని వారు మంత్రికి వివరించారు. టీ-హబ్ తో కలిసి …

Read More »

ప్రజాసంకల్పయాత్ర 22వ రోజు షెడ్యూల్‌ ఇదే..

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 22వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. కర్నూల్ జిల్లాలోని ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం కారుమంచి నుంచి ఆయన గురువారం తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. కారుమంచి, వెంగళరాయ దొడ్డి, కైరుప్పల మీదగా యాత్ర కొనసాగుతుంది. 11.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు వైఎస్‌ జగన్‌ పాదయాత్రను పున:ప్రారంభించనున్నారు. కుప్పలదొడ్డి, బిల్లకల్‌ …

Read More »

మెట్రో ప్రయాణికులు..ఈ విషయం తప్పకుండా తెలుసుకోండి

ఇవాళ ఉదయం 6 గంటల నుంచి మెట్రో రైలు స్టేషన్లలో జనం రద్దీ కొనసాగుతున్నది. మెట్రో రైలులో ప్రయాణించేందుకు హైదరాబాదీలు ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఐతే.. కొన్ని విషయాలు తెలియక కొంత మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా గమనించాల్సిందే ఏమిటంటే.. నాగోల్ నుంచి డైరెక్ట్‌గా మియాపూర్‌కు ఒకే రైలు ఉండదు. నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు ఒక ట్రైన్‌లో వెళ్లి అక్కడ ఇంకో రైలు ఎక్కాలి. టిక్కెట్ మియాపూర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat