Recent Posts

పాలేరు నియోజకవర్గాన్ని ఓడీఎఫ్‌గా ప్రకటించేందుకు అందరూ కృషి చేయాలి

ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేటలో రైతులకు గేదెలు, రూపే కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబుల చేతుల మీదుగా లబ్ధిదారులకు గేదెలు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఈ రోజు 160 మంది రైతులకు 9.60కోట్ల విలువ గల గేదెలను పంపిణీ చేశామని తెలిపారు. రాష్ట్రంలో రైతులు …

Read More »

ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రాజెక్టులు నిర్మించి తీరుతాం.. మంత్రి హరీష్

సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ మండలంలోని కొండపోచమ్మ దేవాలయం పాలకమండలి ప్రమాణస్వీకారానికి  ముఖ్య అతిధిగా  ఆదివారం మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పకడ్బందీ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారని చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రాజెక్టులు నిర్మించి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు. సిద్దిపేట జిల్లాలో మూడు రిజర్వాయర్లను …

Read More »

ప్రజాసంకల్పయాత్ర.. 19వ రోజు షెడ్యూల్‌ ఇదే

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 19వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం వెంకటగిరి నుంచి సోమవారం పాదయాత్ర ప్రారంభం కానుంది.రేపు ఉదయం 8 గంటలకు వెంటగిరి, కొడుమూరు కోట్ల సర్కిల్‌, కొడుమూరు కొత్త బస్టాండ్‌, వర్కూరు ఎస్సీ కాలనీ చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30గంటలకు భోజన విరామం తీసుకుంటారు. విరామం అనంతరం వర్కూరు నుంచి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat