Recent Posts

మెట్రో రైలు టికెట్‌ కనీస ధర ఎంతో తెలుసా?

ఈనెల 28న ప్రధాని మోదీ హైదరాబాద్ మెట్రో రైలును ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఇక.. 29 నుంచి సామాన్య జనాలకు మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో మెట్రో రైల్ టికెట్ ధరలు ఖరారయ్యాయి. కనీస టికెట్ ధర రూ. 10, గరిష్ఠ టికెట్ ధరను రూ. 60 గా నిర్ణయించారు. మెట్రో రైలు ప్రారంభోత్సవ నేపథ్యంలో రేపటి నుంచి నాగోల్, తార్నాక, ప్రకాశ్ నగర్, ఎస్‌ఆర్‌నగర్ మెట్రో …

Read More »

పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధిని ఖరారు చేసిన జగన్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇవాళ పాదయాత్రలో భాగంగా పత్తికొండ నియోజకవర్గం చెరుకులపాడు చేరుకున్న ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రాజన్న తనయుడి రాక సందర్భంగా భారీగా జనం వేలాదిగా తరలివచ్చారు. అన్న వస్తున్నాడు అంటూ వైఎస్‌ జగన్‌కు జేజేలు పలికారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని, అధైర్యపడొద్దని వారికీ భరోసా ఇచ్చారు. అనంతరం అశేష …

Read More »

వైసీపీ కి మంచిరోజులొచ్చాయి.. జగన్ అభిమానులు ఎగిరి గంతేసే వార్త..!

జ‌గ‌న్ పాద‌యాత్ర షురూ అయ్యి 16 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ దాదాపు 230 కిలో మీట‌ర్లు మేర‌కు పాద‌యాత్ర చేశారు. ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి ప్ర‌జ‌ల‌న నుండి విశేష స్పంద‌న వస్తుండ‌డంతోపాటు ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త ఆ పార్టీ శ్రేణులకు మరింత బలాన్ని చేకూరుస్తుంది.. ఇంతకీ అదేంటో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే..!

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat