Recent Posts

జ‌గ‌న్ పాద‌యాత్ర పై.. కోట్ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించిన పాద‌యాత్ర కర్నూలు జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ వ‌ద్ద కోకొల్ల‌లుగా స‌మ‌స్య‌లు ప‌లుక‌రిస్తున్నాయి. దీంతో జ‌గ‌న్ ప్ర‌జ‌లందరికీ భ‌రోసా కల్పించి చంద్ర‌బాబు స‌ర్కార్‌ని ఎండగ‌డుతున్నారు. ఇక మ‌రోవైపు అనేక మంది నేత‌లు వైసీపీలోకి చేరుతున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ దొమ్మేటి వెంకటేశ్వర్లు కూడా వైసీపీలో చేరారు. అయితే గ‌త కొద్ది …

Read More »

వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ లోకి వలసల పర్వం కొనసాగుతుంది .ఆ పార్టీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రకు అశేష ఆదరణ లభిస్తుంది .ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా డీసీసీ మాజీ అద్యక్షుడు తాళ్లరేవు నియోజక వర్గ మాజీఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వర్లు వైసీపీ లో చేరారు . ఆ పార్టీ నేత పిల్లి సుబాష్ చంద్రబోస్ …

Read More »

ఇవాంకా హైదరాబాద్ టూర్‌ వెనుక‌ మ‌రో ఆస‌క్తిక‌ర కార‌ణం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా…ఈ పేరు ఇటీవ‌ల‌ ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. అంత‌కంటే ఎక్కువగా హైద‌రాబాద్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈనెల 28వ తేదీన ప్రారంభం కానున్న గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్ షిప్ స‌మ్మిట్‌కు ఇవాంకా హాజ‌రుకానుంది. అయితే ఇవాంక అమెరికా త‌ర‌ఫున హైదరాబాద్లో పర్యటన వెనక కారణమేంటి? భాగ్యనగరంలో ఆమె ఎలాంటి సందేశం ఇవ్వబోతోంది? అనేది అన్నివ‌ర్గాల్లోనూ ఆస‌క్తిని రేకెత్తిస్తున్న అంశ‌మే. అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్ట్ ట్రంప్ కుమార్తె …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat