Recent Posts

ప్రతి ఎకరాకు సాగునీరందించడమే ప్రభుత్వ లక్ష్యం

తెలంగాణ  రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుకు యాసంగి నీటి విడుదలపై నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. కర్నాటక రాష్ట్రంలోని ఆల్మట్టి రిజర్వాయర్ కారణంగా భవిష్యత్‌లో సాగర్ ప్రాజెక్టు నుంచి ఎడమకాల్వ ఆయకట్టు రైతులకు సాగునీరు అందడం కష్టమవుతున్న నేపథ్యంలో.. కరీంనగర్ జిల్లా మేడిగడ్డ నుంచి …

Read More »

నంది అవార్డ్స్ పై లోకేష్ వివాదాస్పద వాఖ్యలు..!

ఏపీ సర్కారు 2014 ,15 ,16 ఏడాదికి గాను ఉత్తమ చిత్రాలకు నంది అవార్డులను ప్రకటించిన సంగతి తెల్సిందే .నంది అవార్డులపై ఇటు సినిమా ఇండస్ట్రీ నుండే కాకుండా అన్ని వర్గాల వారి నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి .సోషల్ మీడియా మొదలు ప్రింట్ ఎండ్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు ,సినిమా వర్గాల నుండి రాజకీయ వర్గాల వరకు ,సినిమా విమర్శకుల దగ్గర నుండి రాజకీయ విశ్లేషకుల వరకు అందరు బాబు …

Read More »

అమ్మలానే.. తెలుగునూ కాపాడుకుందాం..సీఎం కేసీఆర్‌

తెలంగాణ భాషకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందనే సంకేతాలు పంపేలా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు. తెలుగు మహాసభల నిర్వహణపై ఆయన ప్రజాప్రతినిధులు, ఉపకులపతులు, అకాడమీ, సంస్థల ఛైర్మన్లు, ఉన్నతాధికారులు, సాహితీవేత్తలు, కవులు, పరిశోధకులతో ప్రగతి భవన్‌లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ మాట్లాడుతూ.. భాగ్యనగరం భాసిల్లేలా.. స్వాభిమానాన్ని చాటేలా సభల నిర్వహణ ఉండాలన్నారు. తెలంగాణలో వెల్లివిరిసిన సాహిత్య సృజన ప్రస్ఫుటం కావాలని, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat