పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »ఢిల్లీలో టీహబ్.. మంత్రి కేటీఆర్ సలహా కోరిన ఉప ముఖ్యమంత్రి
తెలంగాణ రాష్ర్టానికే ప్రతిష్టాత్మకంగా ఉన్న ఆవిష్కరణల కేంద్రం టీ మబ్ తన ఖ్యాతిని మరింత విస్తృతం చేసుకుంటోంది. ఇతర రాష్ర్టాల వారికి ఆదర్శంగా నిలుస్తోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్సిసోడియా నేతృత్వంలో వచ్చిన బృందం రాష్ట్ర అసెంబ్లీని సందర్శించింది. మంత్రి కేటీఆర్, ఇతర నాయకులు వారికి స్వాగతం పలికారు. ఆ తర్వాత అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రి కేటీఆర్తో మనీష్సిసోడియా బృందం సమావేశం అయ్యింది. ఢిల్లీలో టీ-హబ్ తరహా ప్రాజెక్టు …
Read More »