పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »రాష్ట్రంలో మరో 40 కొత్త మున్సిపాలిటీలు.. మంత్రి కేటీఆర్
రాష్ట్రంలోని పురపాలక సంస్థలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. రాష్ర్టంలోని పురపాలక సంస్ధల్లోని అభివృద్ది కార్యక్రమాలపైన జిల్లా కలెక్టర్లతో ఈరోజు మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో పట్టణాల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపైన మంత్రి పలు అదేశాలు జారీ చేశారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలను మరింత మెరుగ్గా అందించేందుకు, పరిపాలన …
Read More »