పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »రైతులంటే అంత చులకనా…బ్యాంకర్ల తీరుపై ఎంపీ కవిత ఆగ్రహం
అన్నదాతలకు కలుగుతున్న ఆర్థిక కష్టాలపై నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించే రైతన్నల విషయంలో బ్యాంకర్ల తీరును ఎంపీ కవిత ఆక్షేపించారు. “రైతులంటే అంత చులకనా…రైతులే కదా….వారికేం తెలుసుని అనుకుంటున్నారా….అడిగిన వాళ్లను కసురుకుంటున్నారు..ఇదేం పద్దతి“…అంటూ బ్యాంకర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నిజామాబాద్ కలెక్టరేట్ ప్రగతి భవన్లో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో …
Read More »