Recent Posts

కొన్ని లక్షల మంది హృదయాన్ని కదిలిస్తున్న అవ్వతో జగన్ ..

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ..గత మూడున్నర ఏండ్లుగా బాబు సర్కారు కొనసాగిస్తున్న అరాచక పాలనను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా జగన్ గత ఐదు రోజులు రాష్ట్రంలో వైఎస్సార్ కడప జిల్లాలో పాదయాత్ర చేస్తున్నాడు . ఈ నేపథ్యంలోవైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ఐదో రోజు జిల్లాలో ఎర్రగుంట్ల శివారులోని మైలవరం కాల్వ …

Read More »

జగన్ భద్రతా సిబ్బందికి..వైసీపీ కార్యకర్తలకు మద్య గొడవ ..తీవ్ర ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఐదవ రోజు సాగుతోంది. వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల శివారులోని మైలవరం కాల్వ నుంచి జగన్ శనివారం ఉదయం పాదయాత్రను పున:ప్రారంభించారు.జగన్ పాదయాత్రలో వైసీపీ కార్యకర్తలు, ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాదయాత్రలో జన సందోహం పెద్ద ఎత్తున వచ్చారు.అయితే యర్రగుంట్ల మండలం పోట్లదూర్తి దగ్గర వైసీపీ అభిమానులను జగన్ దగ్గరికి పంపలేదని భద్రతా …

Read More »

హైదరాబాద్ లో కాల్పులు కలకలం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహా నగరంలో కాల్పులు ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపాయి. మైలార్‌దేవ్‌పల్లిలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.పోలీసులు రంగంలోకి దిగారు. అతన్నివెంటనే ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. భూవివాదమే ఈ కాల్పులకు కారణమని తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat