Recent Posts

స‌త్తుప‌ల్లిని ఆద‌ర్శ మున్సిపాలిటీ చేద్దాం…మంత్రులు కేటీఆర్‌, తుమ్మ‌ల ..

ఖ‌మ్మం జిల్లా సత్తుపల్లిని అదర్శ మున్సిపాలిటీగా మార్చాలని మంత్రి కే తార‌క‌రామారావు అన్నారు. ఈ రోజు హైదరాబాదులోని బేగంపేట్ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మరియు ఎంపీ, ఎమ్మెల్యే, నగర పంచాయతీ చైర్మన్లు, వార్డు స‌భ్యుల‌తో సమావేశమయ్యారు. సత్తుపల్లిని ఒక మోడల్ మున్సీపాలిటీగా మార్చేందుకు అవసరం అయిన పనులను ప్రారంభించేందుకు  రూ.15 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను మున్సిపల్ శాఖ తరపున ఇవ్వనున్నట్లు ఈ …

Read More »

దమ్ముంటే ప్రజల్లోకి రా..మంత్రి ఆదినారాయణ రెడ్డికి వైసీపీ నేత సవాల్

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జమ్మలమడుగు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి వైసీపీ పార్టీ సమన్వయకర్త సుధీర్‌ రెడ్డి బహిరంగంగా సవాల్‌ విసిరారు. గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈ రోజు సాయంత్రం ఎర్రగుంట్ల నాలుగురోడ్ల కూడలి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సుధీర్‌ రెడ్డి మాట్లాడుతూ… ‘ఆదినారాయణరెడ్డి నీకు …

Read More »

ఒక ఏడాదిన్నర ఓపికపట్టండి.. ల‌క్షా 42 వేల ఉద్యోగాలు నేను ఇస్తా

ఏపీలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేప‌ట్టిన‌ పాదయాత్ర జోరుగా విజయవంతంగా కొనసాగుతోంది. పాద‌య‌త్రలో జ‌నం నుండి స్పందనపై వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. అంతా అనుకున్న విధంగానే సాగుతుండడంతో పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. ప్రజా సమస్యలు స్వయంగా తెలుసుకునే ఉద్దేశంతో చేపట్టిన వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర నాల్గోవ రోజు క‌డ‌ప జిల్లాలో సాగుతోంది. ‘జాబు రావాలంటే బాబు రావాలి’ అని చెప్పుకుని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat