Recent Posts

ఒక్కొక్క వైసీపీ ఎమ్మెల్యేకు 20 కోట్లు ఇచ్చిన చంద్రబాబు ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మూడో రోజు ‘ప్రజాసంకల్పయాత్ర’ను నేలతిమ్మాయిపల్లి నుంచి ప్రారంభించారు.అందులో భాగంగా ఈ రోజు ఉదయం 8.40 గంటలకు ఆయన మూడో రోజు పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ క్రమంలో జగన్ వెంట నడిచేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరినీ పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు. నేలతిమ్మాయిపల్లిలో జెండాను వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో …

Read More »

ప్యార‌డైజ్ లీక్స్‌.. చంద్ర‌బాబుకు టైమ్ ఇచ్చిన జ‌గ‌న్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన‌ పాద‌యాత్ర గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యింది. ఇదే క్ర‌మంలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌ దిగ్విజ‌యంగా మూడో రోజుకు చేరుకుంది. ఇక మూడోరోజు పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ ప్యార‌డైజ్ లీక్స్ పై స్పందించారు. తాను పాద‌యాత్ర స్టార్ట్ చేసిన రోజున కాంట్ర‌వ‌ర్సిటీలు సృష్టించ‌డానికి చంద్ర‌బాబు అనుకూల మీడియావారు రెండు రోజులు స‌మ‌యం వృధా చేశార‌ని.. ఆ టైమ్‌ ఏందో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను చూపించ‌డానికి …

Read More »

2019లో కాంగ్రెస్‌కు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలే పునరావృత్తం

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశంసలు వర్షం కురిపించారు .ఇవాళ శాసనసభ లో మైనార్టీల సంక్షేమంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఎమ్మెల్యే ఓవైసీ మాట్లాడారు. అనంతరం అయన మాట్లాడుతూ ..కేసీఆర్ దృష్టిలో ఏ కులమైనా.. ఏ మతమైనా సమానమే అని అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. కేసీఆర్ అందరినీ సమానంగా చూస్తున్నారని కొనియాడారు. కేసీఆర్ స్థాయికి ముఖ్యమంత్రి పదవి చాలా చిన్నదని పేర్కొన్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat